తెలంగాణం
కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్
కామారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ సెవెళ్ల మహేందర్ సూచించారు. బుధవారం &nbs
Read Moreనల్లగుట్ట ఆలయం అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే భూపతిరెడ్డి
ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి పెద్దమ్మ ఆలయం, దుబ్బాకలోని నల్లగుట్ట నర్సింహస్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
Read Moreఏపూరి గ్రామంలో బెల్టు షాపులు బంద్ చేయాలని మహిళల ధర్నా
చిట్యాల వెలుగు : మండలంలోని ఏపూరి గ్రామంలో బెల్టుషాపులను వెంటనే తొలగించి, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు
Read Moreసీఎంను సన్మానించిన జుక్కల్ ఎమ్మెల్యే
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై హర్షం పిట్లం, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం, షెడ్యూల్ కులాలను ఏ, బీ, సీ కేటగి
Read Moreగోపాలపల్లిలో వైభవంగా వారిజాల వేణుగోపాల స్వామి కల్యాణం
.పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి నార్కట్ పల్లి వెలుగు: నల్లగొండ జిల్లా నార్కట్పల్లిమండల పరిధిలోని గోపాలపల్లి సమీపంలో
Read Moreబయోమాస్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
తల్లాడ, వెలుగు : మండల పరిధిలోని మల్లారం రోడ్డులో అగ్ని ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయోమాస్ ప్లాంట్ ను బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి
Read Moreమద్దులపల్లి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం
ఖమ్మం రూరల్, వెలుగు : మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు ప్రారంభించారు. మొదటి రోజు కూసుమంచి మండలం
Read Moreసత్తుపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల మధ్య వాగ్వాదం
సత్తుపల్లి, వెలుగు : రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ నాయకులు సందీ
Read Moreసీపీఎస్ రద్దు కోసం పోరాడుతా : సర్వోత్తం రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీపీఎస్రద్దు కోసం పోరాడుతానని బీజేపీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పి. సర్వోత్తం రెడ్డి అన్నారు. బుధవారం కొత్తగూడెంలో
Read Moreసూరారంలో వరినాట్లు వేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్
ఖమ్మం, వెలుగు : జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ వరి నాట్లు వేశారు. బుధవారం ఖమ్మం నుంచి కనకగిరి కొండల్లో వెదురుతోటల పరిశీలనకు వెళ్తున్
Read Moreజేఈఈ మెయిన్స్ లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం
హనుమకొండ సిటీ, వెలుగు: జేఈఈ మెయిన్స్ లో హనుమకొండ షైన్ విద్యాసంస్థల విద్యార్థులు 90శాతం పైగా పర్సంటెజ్ సాధించి ప్రభంజనం సృష్టించారని చైర్మన్ మూగుల కుమ
Read Moreజేఈఈ మెయిన్స్ లో రెజోనెన్స్ విజయ పరంపర
హనుమకొండసిటీ, వెలుగు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జేఈఈ మెయిన్ 2025 సెషన్–1 ఫలితాల్లో వరంగల్ రెజోనెన్స్ కు చెందిన 8 మంది విద్యార్థులు 99
Read Moreమైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు : సీపీ అంబర్ కిషోర్ ఝా
వర్ధన్నపేట, వెలుగు : అక్రమ మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, క
Read More












