తెలంగాణం
కృష్ణా జలాల్నిఏపీ అక్రమంగా వాడుకుంటోంది: సీఎం రేవంత్
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి
Read Moreబేగంపేట నుంచి కమర్షియల్ ఫ్లైట్లు రయ్ రయ్.. త్వరలోనే ప్రారంభించే చాన్స్..!
= ఇక కమర్షియల్ ఫ్లైట్ల సేవలు! = త్వరలోనే ప్రారంభించే చాన్స్ = 2008 నుంచి హోల్డ్ లో సేవలు = 17 ఏండ్ల తర్వాత విమానాల పరుగులు = భారీగ
Read Moreటీచర్ వేధింపులు..స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన టెన్త్ విద్యార్థిని
వికాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. టీచర్ వేధింపులతో బిల్డింగ్ పైనుంచి దూకింది ఓటెన్త్ విద్యార్థిని. ఫిబ్రవరి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోక
Read Moreరెండో రాజధానిగా హైదరాబాద్ ను ఒప్పుకునేది లేదు: కోదండరాం
రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఒప్పుకునేది లేదన్నారు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం.హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే ఢిల్లి పరిస్థితి రావొచ్చు.. అందుకే
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్
తెలంగాణలో ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులను ఎక్కడిక్కడి ఏసీబీ రెడ్ హ్యాండెడ్
Read Moreనిజామాబాద్ జిల్లాలో అమానుషం.. తండ్రి అంత్యక్రియలకు వెళ్లినందుకు కొడుకును వెలేశారు !
మనిషి ఏఐ యుగంలోకి అడుగు పెట్టినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులం, మతం అంటూ కట్టుబాట్లతో మానవత్వాన్ని మర్చిపోతున్నారు. కుల సంఘాలు పెట్టిన కట్టుబాట్లను అతి
Read Moreతెలంగాణ ఇంటర్ పరీక్షలపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక విషయాలను వెల్లడించారు. ఎల్లుండి నుంచి (మార్చి 5, 2025) నుంచి ఇంటర్
Read Moreజక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి : పైడి రాకేశ్ రెడ్డి
కేంద్ర మంత్రులను కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లిలో నూతన విమానాశ్రయం ఏర్పాటుక
Read Moreసైక్లింగ్ తో శారీరక దృఢత్వం పెంపొందుతోంది
ములుగు, వెలుగు : సైక్లింగ్ తో శారీరక దృఢత్వం పెంపొందుతుందని సైక్లింగ్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో
Read Moreకేసీఆర్, కేటీఆర్ పోరాటం వల్లే ఎయిర్ పోర్ట్ : బోయినపల్లి వినోద్ కుమార్
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వరంగల్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 15 ఏండ్ల పోరాటం వల్లే మ
Read Moreజోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరల
Read Moreకొత్త బస్టాండ్ ప్రారంభమెప్పుడో..?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం శివారులో నిర్మించిన కొత్త బస్టాండ్ ప్రారంభానికి ఎదురు చూస్తోంది. 2017 ఫిబ్రవరిలో శంకుస్థాపన
Read Moreఇలాంటి కొడుకునా ఆ తల్లి నవమాసాలు మోసింది.. సంగారెడ్డి జిల్లాలో ఆస్తి కోసం అమ్మను చంపేసిండు..
నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకే ఆ తల్లికి శాపంగా మారాడు. ఏ తల్లి అయినా ఇలాంటి కొడుకునా కని పెంచింది అనుకునేలా విచక్షణ మరిచి తల్ల
Read More












