తెలంగాణం
కేసుకో రేటు !.. మంచిర్యాల పోలీస్ శాఖలో వసూళ్ల దందా
సివిల్ కేసులు, ల్యాండ్ సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్న కొందరు ఆఫీసర్లు స్టేషన్ బెయిల్&zw
Read Moreమార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైనా ఓకే
నిర్ణీత టైమ్కు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి 1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మంది ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటు
Read Moreమా వాటా తేల్చాకే .. ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వండి: జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి వాటాకు మించి ఏపీ నీటిని తరలించకుండా చూడండి ట
Read Moreఆమ్దానీ పెద్దలది.. తలసరి అందరిది: తెలంగాణ వెలిగిపోతున్నట్లు పర్ క్యాపిటా ఇన్కమ్ లెక్కలు
వాస్తవానికి 3 జిల్లాల్లోనే అధిక సంపద..అదీ కొద్ది మంది బిలియనీర్ల దగ్గర్నే దాన్నే అందరికీ ఆపాదిస్తూ ఏండ్లుగా పాలకుల ప్రచారం 2023–24 లెక్కల
Read Moreఈ విజయం ప్రధాని మోడీకి అంకితం: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగం
Read Moreభూపాలపల్లి జిల్లాలో రెండు బైక్లు ఢీ.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం (మార్చి 3) రాత్రి భూపాలపల్లి మండలం రాంపూర్ వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో
Read Moreటీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి ఘన విజయం
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2025, మార్చి 3న హోరాహోరీగా జరిగ
Read Moreటీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం
కరీంనగర్ -మెదక్- ఆదిలాబాద్ -నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే విజయం స
Read Moreహైదరాబాద్లో బ్యాంకులు, ఏటీఎంల దగ్గర భద్రత పెంచాలి: రాచకొండ సీపీ అలర్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రావిర్యాల్ గ్రామంలో ఏటీఎం నుంచి దుండగులు డబ్బులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కట్టర్లు, ఇనుప కడ్డీలతో ఏటీఎం
Read Moreరాజస్థాన్తో సింగరేణి భారీ ఒప్పందం
3,100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై ఎంఓయూ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో అగ్రిమెంట్
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదు కావడంతో అభ్యర్థుల
Read Moreమాకు కేటాయింపులు జరిగిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులను అంగీకరిస్తాం: మంత్రి ఉత్తమ్
న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్లో ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని తీసుకుం
Read Moreనల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ అప్డేట్: రెండో ప్రాధాన్య ఓట్లలోనూ దూసుకుపోతున్న శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగియడంతో అధికారు
Read More












