తెలంగాణం
మద్దూరు మండలంలో 28 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత
మద్దూరు, వెలుగు : దేవరకద్ర నుంచి కర్ణాటక కు బొలెరో లో అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్
Read Moreసత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి : మట్టా రాగమయి
ఎమ్మెల్యే మట్టా రాగమయి సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్మట్టా రాగమయి అన్నా
Read Moreపది రోజుల్లో ట్రైబల్మ్యూజియాన్ని సిద్ధం చేయండి : ఐటీడీఏ పీవో రాహుల్
ఐటీడీఏ పీవో రాహుల్ భద్రాచలం, వెలుగు : ట్రైబల్మ్యూజియం పనులు పూర్తి చేసి మరో పది రోజుల్లో సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించ
Read Moreమందకృష్ణ వ్యాఖ్యలు అర్థరహితం : సతీశ్ మాదిగ
కొత్త ఉద్యోగ నియామకాల్లోనే ఎస్సీ వర్గీకరణ అమలు: సతీశ్ మాదిగ హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అంశం చట్టంగా రూపొందిన తర్వాతే ప్రభుత
Read Moreబనకచర్ల వివాదం..శ్రీశైలంలోని నిల్వ నీళ్లన్నీ తెలంగాణకే ఉండాలి
గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతున్నది. పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్
Read Moreరంగారెడ్డి కలెక్టరేట్ ముందు రైతుల ఆత్మహత్యాయత్నం
అడ్డుకొని అధికారులతో మాట్లాడించిన పోలీసులు తమకు చెప్పకుండా పొలాల్లో కడీలు పాతారని రైతుల ఆవేదన పరిహారం ఇవ్వకుండా ఫ్యూచర్సిటీకి రోడ్డేస్తున్నారన
Read Moreఇంటిగ్రేటెడ్ గురుకులాలకు మళ్లీ టెండర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ సోమవారం రెండో సారి టెండర్లను పిలిచింది
Read Moreరోడ్డెక్కిన పసుపు రైతులు..రేటు తగ్గడంపై నిజామాబాద్లో నిరసన
పపు రైతులు, ఏజెంట్లతో అడిషనల్ కలెక్టర్ మీటింగ్ కొమ్ము పసుపు క్వింటాల్&zwn
Read Moreబనకచర్ల నీళ్ల కుట్ర..ఎస్ఆర్ బీసీ లైనింగ్ పనులతో తెలంగాణ నీటి వాటా దోపిడి
గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతున్నది. పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్
Read Moreరాంకీ సంస్థ మా పొట్ట కొడుతోంది .. జీహెచ్ఎంసీ ఆటో కార్మికుల ఆందోళన
గచ్చిబౌలి, వెలుగు: రాంకీ సంస్థ తమ పొట్టకొడుతోందని జీహెచ్ఎంసీ చెత్త సేకరణ ఆటో కార్మికులు ఆరోపించారు. సోమవారం శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ ముందు ఆందోళనకు
Read Moreబై ఎలక్షన్స్ వస్తే మేం సిద్ధమే.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : ఎంపీ రఘువీర్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో బై ఎలక్షన్స్ వస్తే తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి అన్నారు. ఎ
Read Moreబీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వడం భేష్
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులక
Read Moreకంటోన్మెంట్ విలీనంలో ముందడుగు .. ఏడెనిమిది ప్రధానంశాలపై అధ్యయనానికి జేఏసీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఇప్ప
Read More











