తెలంగాణం
కేసీఆర్కు జీతం ఇవ్వొద్దు: స్పీకర్ కు కాంగ్రెస్ నేత లేఖ..
మాజీ సీఎం కేసీఆర్ కు జీతం నిలిపివేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు లేఖ రాశారు కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్. మంగళవారం ( మార్చి 11 )
Read Moreతెలంగాణ గ్రూప్ -2 పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ -2 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. గతేడాది డిసెంబరులో జరిగిన రాతపరీక్షల మార్కులను టీజీపీఎస్సీ
Read Moreనిరుద్యోగులకు కొత్త స్కీం.. అర్హతను బట్టి రూ.3 లక్షలు.. మార్చి 15 నుంచి దరఖాస్తులు: భట్టీ
నిరుద్యోగుల కోసం కొత్త స్కీంను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు వెచ్చించనున్నట్ల
Read Moreహైదరాబాద్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి.. క్షణికావేశంలో ఒకరు.. అతివేగంతో మరొకరు
హైదరాబాద్ మియాపూర్ లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. లక్షల్లో జీతం సంపాదిస్తున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వేరు వేరు ఘటనల్లో చనిపోవడం తీవ్ర విషాదం ని
Read Moreమాది ఫామ్హౌస్లో పడుకునే ప్రభుత్వం కాదు.. ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
ఖమ్మం: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా మాది ఫామ్హౌస్లో పడుకునే ప్రభుత్వం కాదని.. ప్రజా ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవ
Read Moreరూ. 5 కోట్ల భూమికి రూ. 20 లక్షలు ఇస్తారా?..హైదరాబాద్లో RRR బాధితుల ధర్నా
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఆర్ఆర్ఆర్ బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని నేషనల్ హ
Read Moreజిరాక్స్ కాపీ కోసం లంచం.. ఏసీబీకి దొరికిన సీనియర్ అసిస్టెంట్
ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు సీనియర్ అసిస్టెంట్ భూక్య సోమ్లా నాయక్. బార్ లైసెన్సు
Read MoreGood News : సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం : ఏప్రిల్ 23 నుంచి సెలవులే సెలవులు
ఎండలు మండుతున్నాయి.. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2025, మ
Read Moreఘనంగా తిరుమలనాథుని రథోత్సవం
చిట్యాల, వెలుగు: మండలంలోని పెద్దకాపర్తిలో భూదేవి సమేత తిరుమలనాథస్వామి రథోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామివారిని రథం
Read Moreసంగారెడ్డి ఎస్పీగా పరితోష్ పంకజ్ బాధ్యతల స్వీకరణ
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2020లో ఐపీఎస్ బ్యాచ్&zwn
Read Moreసమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
కాశీబుగ్గ/కాజీపేట/ జనగామ అర్బన్, వెలుగు: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, వరంగల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి
Read Moreచివరి ఆయకట్టు దాకా సాగునీరందించాలి
హనుమకొండసిటీ, వెలుగు: చివరి ఆయకట్టుదాకా సాగు నీరిందించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం వ్యవసాయశాఖ మంత్రి తు
Read Moreరామాయంపేటలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే రోహిత్ రావు
పాపన్నపేటలో స్కిల్ యూనివర్సిటీ ఎమ్మెల్యే రోహిత్ రావ్ పాపన్నపేట, వెలుగు: మెదక్ నియోజకవర్గం రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ న్కూల
Read More












