తెలంగాణం
నర్సాపూర్లో తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్
నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పీఎస్లో తల్లి, ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేస్ నమోదైంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సునీతా
Read Moreతల్లి మరణించిన బాధలోనూ టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థి
శంకరపట్నం, వెలుగు: తల్లి అనారోగ్యంతో చనిపోగా.. పుట్టెడు దు:ఖంలోనూ ఓ స్టూడెంట్ ఎగ్జామ్&zwnj
Read Moreఆర్మూర్ లో ఘనంగా బోనాలు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ పెద్ద బజార్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్దమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం పెద్ద మ
Read Moreస్కానింగ్ సెంటర్లలో రికార్డులు పక్కగా ఉండాలి
కామారెడ్డి టౌన్, వెలుగు : స్కానింగ్ సెంటర్లలో రికార్డులు పక్కగా ఉండేలా అధికారులు చూడాలని జిల్లా జడ్జి వరప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్
Read Moreముగ్గురు చైన్ స్నాచర్లు, దొంగ అరెస్ట్
77.50 గ్రాముల గోల్డ్, రూ.8 లక్షల10వేలు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ సన్ప్రీత్ సింగ్ హనుమకొండసిటీ, వెలుగు: వేర్వేరు ఘటనల్లో బంగారం దొ
Read Moreతెలంగాణ వంటకాలు : కీరాతో కారంగా.. అదిరిపోయే రుచులు
వేరే సీజన్స్లో కంటే వేసవిలో ప్రతి ఇంట్లో కనిపించే వెజిటబుల్స్లో కీరదోస ఒకటి. ఒంటికి చలువ అంటూ సలాడ్స్, పెరుగు పచ్చడి, జ్యూస్, చాట్లు ఇలా రకరకాలుగా
Read Moreరైతులను మోసం చేస్తే పుట్టగతులుండవ్ : మంత్రి బండి సంజయ్
జమ్మికుంట, వెలుగు: రైతులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేస్తే పుట్టగతులుండవని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. శనివారం కేంద్ర వ్యవసాయశ
Read Moreఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు : హనుమంతరావు
కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు యాదగిరిగుట్ట, వెలుగు: ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతర
Read Moreచెన్నూరులో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు పరిశీలించిన ఎమ్మెల్యే వివేక్..
చెన్నూరులో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పలు వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల
Read Moreటెన్త్ ఎగ్జామ్ సెంటర్ తనిఖీ
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట పట్టణంలోని కాకతీయ హైస్కూల్ టెన్త్ఎగ్జామ్ సెంటర్ను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల హా
Read Moreబుద్ధ వనం ఏర్పాట్లపై రివ్యూ
హాలియా, వెలుగు: మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయని, 140 దేశాలకు చెందిన అందగత్తెలు వస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక సంస్థ ఎండీ
Read Moreప్రత్యేక ప్రజావాణి అర్జీలపై దృష్టి పెట్టాలి : ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి 74 మంది దివ్యాంగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ నల్గొండ అర్బన్, వెలుగు: వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి
Read Moreమెనూ ప్రకారం భోజనం అందించాలి : డీఈవో రమేశ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తెలకపల్లి మండలంలోని రాకొండ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం డీఈవో రమేశ్ కుమార్ విజిట్ చేశారు. ఈ సం
Read More












