తెలంగాణం

భద్రాది రామయ్యకు కోటి గోటి తలంబ్రాలు .. ఆలయ అధికారులకు అందజేసిన రామదాసు భక్త మండలి

భద్రాచలం, వెలుగు : భూపాలపల్లి జిల్లా చెల్పూర్​ గ్రామానికి చెందిన  రామదాసు భక్త మండలి సభ్యులు ఆదివారం సీతారాముల కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలను స

Read More

13 జిల్లాల్లోనూ లాంగ్వేజీ పండిట్ల స్పౌజ్ బదిలీలు నిర్వహించాలి

ఎంపీ మల్లురవికి ఆర్​యూపీపీ వినతి హైదరాబాద్, వెలుగు: నిలిచిపోయిన 13 జిల్లాల్లోనూ లాంగ్వేజీ పండిట్ల స్పౌజ్ బదిలీలు నిర్వహించాలని రాష్ర్టీయ ఉపాధ్

Read More

రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని మోసం

రూ.2.12 లక్షలు పోగొట్టుకున్న యువకుడు కోల్‌‌బెల్ట్‌‌, వెలుగు : గూగుల్‌‌లో రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పడం

Read More

హైదరాబాద్ లో రూ.8 లక్షల ఓజి కుష్ పట్టివేత..203 గ్రాములు స్వాధీనం

ఇద్దరు అరెస్ట్.. హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఆదివారం రెండు చోట్ల రూ.8 లక్షల విలువైన 203 గ్రాముల ఓజీ కుష్ పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిం

Read More

ప్రేమపేరుతో బాలికపై లైంగిక దాడి

పెళ్లి చేసుకో అని అడిగినందుకు ఫొటోలు బయటపెడతాననిబ్లాక్ మెయిల్ యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పొక్సో కేసు నమోదు   ఎల్బీనగర్, వెల

Read More

కేంద్ర ప్రభుత్వ విధానాలపై టోకెన్ సమ్మె : సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు :  కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మే 20న సింగరేణిలో ఒక రోజు టోకెన్​ సమ్మె నిర్వహించనున్నట్టు గుర్తింపు సంఘం ఏఐటీయూ

Read More

పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు!

ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరు  కొత్త కార్డుల జారీలో గందరగోళం  హైదరాబాద్, వెలుగు: కొత్త రేషన్​ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖ

Read More

ఇక నుంచి జూన్​లో వానాకాలం, డిసెంబరులో యాసంగి.!

చెడగొట్టు, వడగండ్ల వర్షాల నుంచి నష్టాలను నివారించేందుకు సర్కారు ప్లాన్ నెల ముందే సాగు షురూ చేయాలంటున్న నిపుణులు పంటనష్టం నివారణకు ముందస్తే మార్

Read More

గాలం గండం.. డేంజర్​గా మారుతున్న కరెంట్​ షాక్​తో చేపల వేట​

10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతి అవగాహన కల్పిస్తున్నామంటున్న విద్యుత్​ ఆఫీసర్లు వాగుల్లో నీరు ఇంకిపోవడంతో జోరుగా ఫిష్షింగ్​ మహబూబాబాద్, వ

Read More

వ్యవసాయంలో యాంత్రీకరణకు అడుగులు

ఎస్ఎంఏఎం స్కీం కింద జోగులాంబ జిల్లాకు రూ.56.88 లక్షలు చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రయారిటీ ఈ నెల చివరి నాటికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు

Read More

బైక్‌‌ను ఢీకొట్టిన లారీ.. భార్య మృతి..భర్త పరిస్థితి విషమం

గజ్వేల్‌‌ మండలంలో ప్రమాదం గజ్వేల్, వెలుగు : బైక్‌‌పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టడంతో భార్య చనిపోగా, భర్త తీవ్రంగా గాయప

Read More

నొప్పి లేకుండా చంపేస్తుంది .. నల్గొండ జిల్లాలో 500 మంది మస్కులర్​ డిస్ట్రోఫీ పేషెంట్లు ఉన్నట్టు గుర్తింపు

 రాష్ట్రంలో 3,500 మంది బాధితులు ఉండొచ్చని అంచనా..  కొందరికి ఆసరా పింఛన్ వస్తుండగా..మరికొందరికి రావట్లేదు  ఏపీలో ఇస్తున్నట్టుగా ర

Read More

కడుతుండగానే.. పగుళ్లు సింగరేణి క్వార్టర్ల నిర్మాణంలో నాణ్యత కరువు

కొత్తగూడెం కార్పొరేట్, ఏరియాల్లో రూ. 310 కోట్లతో పనులు ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం.. నాణ్యతకు తిలోదకాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగర

Read More