నిజామాబాద్

సచ్చిపోయిన కాంగ్రెస్‌ను  కొన్ని మీడియా సంస్థలే లేపుతున్నయి :   ఎంపీ అర్వింద్​ 

మెట్ పల్లి, వెలుగు: ‘ పీనుగు ఎప్పుడైనా లేస్తదా...దేశంలో కాంగ్రెస్ ఎప్పుడో సచ్చిపోయింది. దాన్ని కొన్ని మీడియా సంస్థలు లేపడానికి ప్రయత్నాలు చేస్తు

Read More

ఊళ్లలోనూ పెరుగుతున్న  బీపీ, షుగర్​ పేషెంట్లు

జిల్లాలో 85,197 మందికి బీపీ, 56,269 మందికి షుగర్  రూరల్ ​ఏరియాల్లోనే ఎక్కువ మంది బాధితులు   జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు క

Read More

వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడికి తీవ్ర గాయాలు

రాష్ట్రవ్యాప్తంగా  కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు కండలు పీకేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడు

Read More

అనుమానాస్పద స్థితిలో సర్పంచ్​ భర్త మృతి

కామారెడ్డి, కామారెడ్డి టౌన్​, వెలుగు:  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి సర్పంచ్​ అధికం మహేశ్వరి భర్త , మాజీ ఎంపీటీసీ  నర్సాగ

Read More

రూ.4.71 లక్షల పనికి రూ.10 లక్షల బిల్లా

   ఆర్మూర్​ కమిషనర్​ను ప్రశ్నించిన బీజేపీ కౌన్సిలర్లు ఆర్మూర్, వెలుగు: స్థానిక మోడల్ స్కూల్ వద్ద రోడ్డు వేసిన కాంట్రాక్టర్ కు మొర

Read More

కామారెడ్డి జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు

కామారెడ్డి జిల్లాలో 4 నెలల్లో 4.75 మీటర్ల కిందకు.. తాడ్వాయి మండలం కన్​కల్​లో 32.89 మీటర్ల లోతులో నీళ్లు కామారెడ్డి, వెలుగు: బోర్ల మీద ఆధారపడ

Read More

కంపుకొడ్తున్న జీజీహెచ్ ..  అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

నిజామాబాద్,  వెలుగు:  నిజామాబాద్​ మెడికల్ ​కాలేజీకి అనుబంధంగా నడుస్తున్న గవర్నమెంటు జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్​)లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా

Read More

70 శాతం వడ్లు కొన్నం..  రివ్యూ మీటింగ్​లో మంత్రి ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు  70 శాతం వడ్ల సేకరణ పూర్తి అయ్యిందని   మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు.  మిగిలిన 30శాతం వడ్లన

Read More

నిద్రమత్తులో ఎక్సైజ్.. జోరుగా కొనసాగుతున్నా కల్తీ కల్లు విక్రయాలు

బోధన్, వెలుగు:  బోధన్​ డివిజన్​లోని గ్రామాలలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.  ప్రమాదకరమైన క్లోరల్​హైడ్రెట్ రసాయనాలతో కృత్రిమ

Read More

అంబులెన్సులు ఉన్నా.. డ్రైవర్లు లేరు

ఇటీవల అనారోగ్యం పాలైన ఓ వ్యక్తిని ట్రీట్​మెంట్​కోసం దోమకొండ సీహెచ్​సీకి తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని కామారెడ్డికి తీసుకెళ్లాలని డాక్టర్లు

Read More

వడ్ల పైసల కోసం రైతులకు తప్పని ఎదురుచూపులు

    ‌‌ట్యాబ్​లో ఎంట్రీకి ఆలస్యం చేస్తున్న నిర్వాహకులు     పైసల కోసం రైతులకు తప్పని ఎదురుచూపులు కామారెడ్డి

Read More

మే 20న  కాళేశ్వరంలో పురుషోత్తం రూపాలతో జి.వివేక్ వెంకటస్వామి పర్యటన

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి రామగుండం, మంథని, కాళేశ్వరంలో పర్యటించనున్నారు. రాత్రి1

Read More

మార్కెట్​ కమిటీ పోస్టుల కోసం ఎమ్మెల్యేల పంతం​

మార్కెట్​ కమిటీ పోస్టుల కోసం ఎమ్మెల్యేల పంతం​ నాలుగేళ్లుగా ఊరిస్తున్న నామినేటెడ్​ పదవులు నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ

Read More