నిజామాబాద్

సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ​ముందుంటుంది.. చైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్​​ 

ధర్పల్లి, వెలుగు: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుదని టీఎస్​ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్​ రూరల్​ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​ ప

Read More

కట్టిన్రు.. వదిలేసిన్రు అయిదేళ్లుగా వృథాగా రైతు బజార్

    రోడ్లపైనే కూరగాయల అమ్మకాలు     ఎస్టేట్​ఆఫీసర్​ను నియమించడంలోనూ అలసత్వం     భారంగా తైబజార్​ కామ

Read More

సెంట్రల్​ లైటింగ్​ కు భూమిపూజ

బోధన్, వెలుగు: సాలూర మండలం హున్సాలో సెంట్రల్ ​లైటింగ్ ​నిర్మాణానికి ఆదివారం ఎంపీపీ బుద్దె సావిత్రి భూమిపూజ చేశారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ స

Read More

బెల్లంపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నిరసన

మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్​ డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం ఢిల్లీకి చేరింది. లైంగిక వేధింపులకు పాల్పడిన

Read More

పోడు పట్టాలు కొందరికే

నిజామాబాద్ లో 15,050 అప్లికేషన్లలో 846 ఎలిజిబిలిటీ కామారెడ్డి జిల్లాలో 27,075 అప్లికేషన్లలో 4,480 సెలక్ట్​ నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు:ఏళ

Read More

ఫంక్షన్​లో చుట్టాలను తిట్టిందని తల్లిని కొట్టిచంపిన బిడ్డ

ఫంక్షన్​లో చుట్టాలను తిట్టిందని తల్లిని కొట్టిచంపిన బిడ్డ కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు  నిజామాబాద్ జిల్లా ఉమ్మెడలో దారుణం నందిపేట, వ

Read More

ఆస్తికోసం.. తమ్ముడిని పొడిచి చంపిన అన్న

ఆస్తికోసం.. తమ్ముడిని పొడిచి చంపిన అన్న కామారెడ్డి జిల్లా సోనాలలో ఘటన  మృతుడు బీఆర్​ఎస్​ నేత పిట్లం, వెలుగు : ఆస్తి కోసం సొంత తమ్మున్ని అన్న

Read More

కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సర్కార్ దవాఖానాలు : మంత్రి వేముల

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మే 28వ తేదీ ఆదివారం నిజ

Read More

ఈ- పంచాయతీల్లో .. సౌలత్​లు లేవు

నిజామాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంత ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే లక్ష్యంతో మూడేళ్ల కింద ఈ–పంచాయతీలను ప్రారంభించారు. బర్త్​ అండ్ ​డెత

Read More

దేశంలోనే తెలంగాణ నెంబర్​వన్..మంత్రి ప్రశాంత్​రెడ్డి

నందిపేట, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్​జనరంజక సంక్షేమ పథకాలు, పరిపాలన అందిస్తుండడం వల్ల నేడు తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్​వన్​లో ఉందని రోడ్లు,

Read More

ఓటర్ల బాటలో లీడర్లు..ఓటర్లను ఆకర్షించేందుకు ప్రోగ్రామ్స్​ నిర్వహణ

ఓటర్లను ఆకర్షించేందుకు ప్రోగ్రామ్స్​ నిర్వహణ ఫండ్స్​ శాంక్షన్​ కోసం ప్రభుత్వ పెద్దల వద్దకు పరుగులు గత హామీలను నేరవేర్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నా

Read More

పుష్కరిణిలో అభిషేకం జరుగుతుండగా.. ఈత కొట్టిన  ఆలయ ఈవో

నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో స్వామివారి విగ్రహాలకు అభిషేకం జరుగుతుండగా.. ఆలయల ఈవో వేణు దర్జాగా అందులో స్విమ్మింగ్

Read More

వడ్ల కొనుగోలులో మిల్లర్ల దోపిడీ.. రూ.250 కోట్ల మోసం

నిజామాబాద్, వెలుగు: రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్లు రూ.వందల కోట్ల రైతుల ధనాన్ని లూటీ చేస్తున్నారు. కొనుగోలు సెంటర్ల నుం

Read More