నిజామాబాద్

ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి : అసదుద్దీన్ ఒవైసీ

నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ  కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము కూడా ప్రత్యామ్నాయమేనని అన్నారు.  వచ్చే ఎన్ని

Read More

యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సమావేశం

నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ తో ఈరోజు(జూన్ 26) గవర్నర్ తమిళి సై సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛా

Read More

బాన్సువాడలో సైబర్​ క్రైం.. రూ.లక్షల్లో లాభాలొస్తాయని ఘరనా మోసం

తమ సంస్థలో పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభాలొస్తాయి అంటూ బాధితుడిని నమ్మించి సైబర్​ నేరగాళ్లు వేల రూపాయాలు దోచుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది

Read More

ఏకగ్రీవ​ పంచాయతీలకు జాడలేని నజరానా..జిల్లాలో 120 జీపీ పాలకుల ఎదురుచూపులు

నిజామాబాద్, వెలుగు: ఏకగ్రీవ పంచాయతీలకు సర్కారు ఇస్తామన్న రూ .10 లక్షల  ప్రోత్సాహకం నేటికీ అందలేదు. మరో 7 నెలల్లో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం

Read More

ప్రజల సొమ్ముతో ఉత్సవాలా..మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు: గడిచిన 20 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేర ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత సుదర్శన్​రె

Read More

ఇండ్ల నాణ్యతపై చర్చకు ఎప్పుడైనా రెడీ.. మాజీ మంత్రి షబ్బీర్​అలీ

క్వాలిటీ లేని ఇండ్లు కూలితే  ఎవరు బాధ్యులు కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్ డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల క్వాల

Read More

ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్​పర్సన్ మధ్య విబేధాలు

నిజామాబాద్, వెలుగు: అధికార బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ చైర్​పర్సన్ ​పద్మ మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. పద్మ పక్షాన ప్రత్యక్ష పాలి

Read More

పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ ...ఎగసిపడి వృథాగా పోతున్న నీరు

వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి తాగు నీరందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేటికీ కొన్ని గ్రామాల ప్రజలకు తాగు

Read More

కార్యకర్తల వల్లే బీజేపీ బలంగా ఉంది..తెలంగాణలో అధికారంలోకి వస్తం

కార్యకర్తల వల్లే నేడు తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపార

Read More

టెక్రియాల్​లో డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లకు రిపేర్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా టెక్రియాల్​లో నిర్మించిన డబుల్​బెడ్​ రూం ఇండ్లకు రిపేర్​చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియా

Read More

డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ​పీజీ ఎగ్జామ్స్​ వాయిదా

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ ఎగ్జామ్స్​వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్​ ఆఫ్​ఎగ్జామినేషన్ (సీవోఈ) అరుణ శు

Read More

సారు రాలే.. రివ్యూ చేయలే

   కామారెడ్డి, ఎల్లారెడ్డికి సాగునీరిస్తామని హామీ     కంప్లీట్​కాని కాళేశ్వరం ప్రాజెక్ట్​22వ ప్యాకేజీ పనులు  &nbs

Read More

ముగ్గురు పిల్లలతో.. చెరువులో దూకిన ఇద్దరు తల్లులు

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో ముగ్గురు పిల్లలతో సహా ఇద్దరు తల్లులు చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల

Read More