నిజామాబాద్
పోడు పట్టాల పంపిణీలో విలేజ్ ‘పాలిటిక్స్’
అప్లికేషన్లు 41 వేలు.. హక్కు పత్రాలు 9,244 మందికి పట్టాలు లేకున్నా భూములు వదలబోమని వార్నింగ్ కొత్తగా దర
Read Moreపోడు పట్టాలివ్వాలంటూ ఆందోళన.. జీపీకి తాళం వేసిన రైతులు
వర్ని, వెలుగు : అర్హులైన తమకు పట్టాలివ్వాకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ మంగళవారం పలువురు పోడు రైతులు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సైద్&zw
Read Moreబారులో పబ్ కల్చర్.. మద్యం మత్తులో బీర్ బాటిళ్లతో దాడి..
మద్యం మత్తులో అర్థరాత్రి వరకు బారులో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తూ అడ్డు వచ్చిన వారిపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ ఘటన నిజా
Read Moreఅసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలే: మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి
సిరికొండ, వెలుగు: భూమిలేని పేదలకు భూములు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్, మాట నిలబెట్టకోలేదని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆరోపించారు.
Read Moreభూ వివాదం..దారి కోసం రెండు వర్గాల మధ్య కొట్లాట
కామారెడ్డి జిల్లాలో భూతగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. రాజంపేట్లో వ్యవసాయ బావి దగ్గర భూమిలో దారి కోసం రెండు వర్గాల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతుండగా..
Read Moreడబుల్బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆందోళన
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో అర్హులైన ప్రతీఒక్కరికి డబుల్బెడ్ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సోమవారం సీపీఎం, సీఐటీయూ లీడర్లు కలెక్టరేట్ఎదుట ఆందోళన నిర్వహ
Read Moreఇండ్లు కట్టి నాలుగేండ్లు..ఒక్కరికీ ఇయ్యలే
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో డబుల్బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నాలుగేళ్లయింది. లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా తీసి కూడా మూడునెలలు గడిచాయి.
Read Moreఆర్మూర్ జర్నలిస్టు కాలనీలో శ్రమదానం
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్లోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కమిటీ ప్
Read Moreఅధ్యక్షుడ్ని మార్చే హక్కు మీకెక్కడిది: గున్నే రవి
మోపాల్, వెలుగు: నిరంతరం ప్రజల్లో ఉంటూ, కాంగ్రెస్పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను మండలాధ్యక్ష పదవి నుంచి తొలగించే హక్కు మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్
Read Moreకాళేశ్వరం ద్వారా పంటలకు సమృద్ధిగా నీరు: మంత్రి ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్, వెలుగు: వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగుకు నీరందిస్తామని మంత్రి ప్రశాంత్రెడ్
Read Moreపోడు పట్టాల కోసం గిరిజనుల ఆందోళన
భూములు దున్ని నిరసన ట్రాక్టర్లు సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు అడ్డుకుని గాలి తీసేసిన ట్రైబల్స్ కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్త
Read Moreసోయా విత్తనాల కోసం..రైతుల తిప్పలు
సీడ్కోసం మహారాష్ట్ర వెళ్తున్న అన్నదాతలు సబ్సిడీ విత్తనాల పంపిణీ బంద్చేసి చోద్యం చూస్తున్న సర్కార్ నిజామాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం సబ
Read Moreపెద్దపల్లి జిల్లాలో వాటర్ ట్యాంక్ ఎక్కి భూ నిర్వాసితుల ఆందోళన
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ ఎస్సీ కాలనీలో భూ నిర్వాసితులు నిరసనకు దిగారు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం నా
Read More












