దేశం

ఒక్క పూణె రైల్వేస్టేషన్ నుంచి.. ఏడాదిలో 7 వేల జంతువుల రవాణా

పూణే రైల్వే స్టేషన్ నుండి వేల సంఖ్యలో పెంపుడు జంతువులు రైల్లో ప్రయాణిస్తున్నాయి.  పూణే రైల్వే అధికారుల డేటా ప్రకారం 2023 జనవరి నుండి 2024  

Read More

పీక్ అవర్స్ .. రోడ్లపై ఈ రీల్స్ పిచ్చి ఏంటీ : అరెస్ట్ చేయాలంటూ నెటిజన్ల డిమాండ్

ఈ మధ్య  రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లింది. ఎక్కడడితే అక్కడ..ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేస్తూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఫేం కావడం కోసం..వ్య

Read More

ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌ .. 14 జూన్ వరకు పొడిగింపు .. అప్‌డేట్‌ చేసుకోండిలా..

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మరో మూడు నెలల గడవు పొడిగించింది యూఐడీఏఐ.  2024  జూన్ 14 వరకు ఫ్రీగా ఆధా

Read More

క్వింటా పాత అల్లం 46 వేల రూపాయలా.. కోటేశ్వర్లు అయిన రైతులు

భూతల్లి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఎప్పుడు దుఃఖం పాలు చేయడమేనా అనుకున్నదేమో కానీ అల్లం రైతులకు ఈసారి కాసుల వర్షం కురిపించి అన్నదాతలను ఆశీర్వదించ

Read More

క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది

నిన్న మొన్నటి వరకు టమాటా, ఉల్లిపాయల ధరలు పెరిగాయి.  . ఇక ఇప్పుడు.. వెల్లుల్లి వంతు వచ్చింది.  దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున

Read More

బేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి

ఇద్దరు స్నేహితులు సరదాగా చేసిన పని ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. 24 ఏళ్ల యోగీష్, 25 ఏళ్ల మురళి ఇద్దరు మంచి ఫ్రెండ్స్.  బెంగళూరులోని సంపిగేహళ్లి &n

Read More

ఏప్రిల్​ 1 నుంచి కొత్త రూల్స్​ అమలు.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు.. 

ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(New Financial Year) మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ నిబంధనలు(it rules) కూడా మారిపోయాయి. కొత్త ఆర్థిక

Read More

బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు

అసదుద్దీన్ ఓవైసీ AIMIM పార్టీ బీహార్‌ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాని నిర్ణయించుకుంది. 16 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆల్ ఇం

Read More

ప్రధాని మోదీతో బిల్‌గేట్స్ భేటీ.. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌పై చర్చ 

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని మోదీ ఇంట్లో శుక్రవారం భేటీ అయ్యారు. ఈభేటీలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, వాతావరణంలో మార్పులు, డిజిటల్ పబ్ల

Read More

భారీగా పెరిగిన బంగారం ధరలు..

రోజురోజుకీ బంగారం మరింత ప్రియం అవుతోంది. ఇండియన్ మార్కెట్ లో శుక్రవారం ( మార్చి 29 ) నాటికి 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,000గా ఉండగా, 24 క్య

Read More

లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి

తమిళనాడు రాష్ట్రంలో గురువారం (మార్చి 28) రాత్రి ఓ బార్ లో పైకప్పు ఊడిపడి ముగ్గురు కస్టమర్స్ చనిపోయారు. చెన్నైలోని ఆళ్వార్‌పేట ప్రాంతంలోని చామియర్

Read More

రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తోంది. అయితే మంగళవారం కర్ణాటక రాష్ట్రంల

Read More

కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..

ఇటీవల జరిగిన రెండు ఐపీఎల్ మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ టీమ్ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లో గుజరాత్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 6 రన్ల తేడాత

Read More