దేశం
అయోధ్యలో అద్భుత ఘట్టం.. గర్భగుడిలో బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి కంటే ఈ సారి జరిగే సీతారాముల కళ్యాణం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఎన్నో ఏళ్ల కల.. అది ఈఏడ
Read Moreసివిల్స్ పరీక్షల కోసం కార్పోరేట్ ఉద్యగాన్ని వదిలేసా : వార్దా ఖాన్
కార్పెరేట్ ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యానని యూపీఎస్సీలో ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించిన వార్దా ఖాన్ తెలిపారు. ప్రపంచ&zwn
Read Moreఈ శ్రీరామ నవమి ఒక తరానికి మైలురాయి: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న మొదటి రామనవమి. ఇది ఒక
Read Moreఎన్నికల ప్రచారం చేయకుండా సూర్జేవాలాపై బ్యాన్
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ యాక్టర్ హేమమాలినిపై కామెంట్లు చేసినందుకుగాను కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్
Read Moreక్రేన్ను ఢీకొట్టిన ఆటో... చిన్నారితో సహా ఏడుగురు మృతి
పాట్నా: బిహార్లోని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో రైలు పనుల్లో భాగమైన ఓ క్రేన్ను ప్యాసింజర్లతో కూడిన ఆటో ఢీ కొ
Read Moreభారత రాజ్యాంగం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా: మోదీ
పూర్నియా/గయ/బలూర్ ఘాట్/రాయిగంజ్: అట్టడుగు స్థాయి నుంచి ప్రధాని పదవి చేపట్టే స్థాయికి తాను ఎదగడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని ప్ర
Read Moreజీలం నదిలో పడవ బోల్తా.. ఆరుగురు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో పడవ ప్రమాదం జరిగింది. శ్రీనగర్ ఏరియాలోని జీలం నదిలో ప్యాసింజర్లతో కూడిన ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో
Read Moreఏప్రిల్ 19 నుంచి 21 రాష్ట్రాల్లో పోలింగ్ షురూ
21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో పలువురు ప్రముఖుల స్థానాలు 26న సెకండ్ ఫేజ్.. 13 రాష్ట్రాలు. 88 సీట్లు అన్ని ఏర్పాట్
Read Moreఅహ్మదాబాద్కు రెండో బుల్లెట్ ట్రైన్.. 3 గంటల్లో ఢిల్లీకి!
గుజరాత్లోని అహ్మదాబాద్కు రెండో బుల్లెట్ ట్రైన్ రానున్నట్లు తెలుస్తోంది. రైల్వేశాఖ డీపీఆర్ ప్రకారం సబర్మతి స్టేషన్ నుంచి ఢిల్లీకి ఈ ట్రైన్
Read Moreరైతులకు ఇది లాభదాయకం... పాత సైకిల్ తో కలుపుమొక్కలు తీయొచ్చు..
పట్టణాల్లో.. ఓ పక్క ఇంటి అద్దెలు.. మరో పక్క చాలీ చాలని జీతాలతో యువత సతమతమవుతుంది. ఈ క్రమంలో కొంతమంది సొంతూళ్లకు వెళ్లి కూలో.. నాలో చేసుకొని బతుక
Read Moreఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్..29కి పెరిగిన మృతుల సంఖ్య..మృతుల్లో కీలక నేత
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛోటేబేథియా PS పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల
Read Moreచెరకు రైతులు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...
ఎండాకాలం వచ్చిదంటే చాలామంది రైతులు చెరకు పంటను పండిస్తారు. దీని కాల పరిమితి ఎక్కువ అయినా... రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడ
Read Moreవావ్..మహిళా కానిస్టేబుల్..బాడీ బిల్డింగ్లో మెడల్..హ్యాట్సాఫ్ మేడమ్
మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారనడానికి ఆమె ఒక ఉదాహరణ.మహిళలు ఏదైనా సాధించగలరు అని నిరూపించారు ఈ మహిళా కానిస్టేబుల్. మహిళలు ఉద్యోగాల్లో రాణించాలంటేనే
Read More












