దేశం

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్​ : మే నెలలో విశేష ఉత్సవాలు.. వివరాలు ఇవే..

తిరుమల వెళ్లే భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ముఖ్య గమనిక వెల్లడించింది. తిరుమలలో మే నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాల వివరాలను

Read More

భారతీయ చెంబు పార్టీ.. రాష్ట్రాలకు ఖాళీ చెంబు

బీజేపీ అంటే భారతీయ చెంబుపార్టీ అని సెటైర్ వేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బళ్లారీలో ఎన్నికప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై మండ

Read More

అమిత్ షా ఫేక్ వీడియోపై మోదీ వార్నింగ్

రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటల్ని వక్రీకరించి  ఫేక్  వీడియో సృష్టించిన వారికి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు.  ఫేక్ &

Read More

ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి షాక్.. చివరి నిమిషంలో బీజేపీతో కలిసి నామినేషన్ విత్ డ్రా

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్  షాక్ తగిలింది.. ఇండోర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అక్షయ్ క

Read More

Lok Sabha Elections 2024: ఆరో విడత లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్..మే 25న పోలింగ్

ఇవాళ్టి నుంచి ఢిల్లీ, గుర్గావ్‌లో నామినేషన్లు Lok Sabha Elections 2024: లోక సభ ఆరో విడత ఎన్నికలలకు కేంద్రఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చే

Read More

మ్యాన్ హోల్ మూతను ఢీకొని స్కూటర్ బోల్తా..తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు

మ్యాన్ హోల్..నగర ప్రాంతాల్లో వీటిని నడిరోడ్లపై ఏర్పాటు చేయడం వల్ల  చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.కొందరు ప్రాణాలు కోల్పోతే..మరికొందరు ఆస్పత్రుల పాల

Read More

బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత

కర్ణాటకలోని చామరాజనగర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్ ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశా

Read More

ఆప్‌ ప్రచార గీతంపై ఈసీ బ్యాన్

న్యూఢిల్లీ: ‘జైల్‌ కే జవాబ్‌ హమ్‌ ఓట్‌ సే దేంగే’ అనే ఆప్‌ లోక్‌సభ ప్రచార గీతాన్ని ఈసీ నిషేధించిందని ఆ పార్టీ

Read More

బీజేపీకీ కాంగ్రెస్, సీపీఎం సాయం .. సీఎం మమత ఆరోపణ

కలియాచక్: బెంగాల్​లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్, సీపీఎం సహాయం చేస్తున్నాయని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తృణమ

Read More

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన గూడ్స్ వెహికల్.. 9మంది మృతి, 23మందికి తీవ్ర గాయాలు

రాంచీ: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతారా జిల్లాలో గూడ్స్ వాహనం, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు

Read More

ప్రధానిగా ఎవరున్నా దేశం మూడో ప్లేసుకు పోతది : చిదంబరం

కోల్​కతా: ప్రధానిగా ఎవరున్నా మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. జీడీపీ వృద్ధికి, ప్రధానిగా ఎవ

Read More

గుజరాత్ లో రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

    14 మంది పాకిస్తానీయులు అదుపులోకి     ప్రత్యేక ఆపరేషన్  చేపట్టి బోటును స్వాధీనం చేసుకున్న     &

Read More

కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా

కాస్ గంజ్(యూపీ): కరసేవకులపై కాల్పులు జరిపిన వారిని ఎన్నుకుంటారా, రామ మందిరాన్ని నిర్మించిన వారిని ఎన్నుకుంటారా అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఓట

Read More