దేశం
లైంగిక ఆరోపణలు .. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్
లోక్సభ ఎన్నికల వేళ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్న హసన్ ఎంపీ, ఎన్డీయే అభ్యర
Read Moreలోక్సభ ఎన్నికల్లో పోటీకి ప్రియాంక గాంధీ దూరం!
లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క సీటు నుంచి పోటీ చేయ
Read Moreరిజర్వేషన్లపై విమర్శలు.. అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ ప్రజల్లో అయోమయ
Read Moreజమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాలు.. కొండ చరియలు విరిగి ఇండ్లు ధ్వంసం
జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా నదులు, కాలువల నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మంచు కుర
Read Moreకేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృతి
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన విషాద సంఘటన కేరళలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం రాత్రి కన్నూర్ జిల్లాలోని పున్నచ్చేరిలో కా
Read Moreయూజీసీ నెట్ జూన్ 18కి వాయిదా
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను రీషెడ్యూల్ చేసినట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్య
Read Moreమోదీపై అనర్హత పిటిషన్ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కోట్టేసింది. దేవత
Read Moreగండీ అసెంబ్లీ స్థానానికి కల్పనా సోరెన్ నామినేషన్
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ గండీ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు వేశారు. జార్ఖ
Read Moreతెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భూముల కేటాయింపుల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అందజేసింది. రంగారెడ్డి కలెక్టర్తో పాటు క
Read Moreటీచర్ రిక్రూట్మెంట్ స్కామ్..దీదీ సర్కారుకు ఊరట
న్యూఢిల్లీ: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు చ
Read Moreమూడో ఫేజ్లో స్త్రీలు 123 మందే .. పోటీలో మొత్తం 1,352 మంది
న్యూఢిల్లీ: మే 7న జరగనున్న లోక్ సభ మూడో ఫేజ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది (29%) కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కో అభ్యర్థ
Read Moreరాజకీయ దురుద్దేశమే లైంగిక ఆరోపణలపై హెచ్ డీ రేవణ్ణ
బెంగళూరు: తన కొడుకు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని జేడీఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్ డ
Read Moreఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాని పదవి కోసం కొట్లాటే : అమిత్ షా
పాట్నా: లోక్ సభ ఎన్నికల్లో ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే అందులోని అగ్రనేతలు ప్రధాని పదవి కోసం కొట్లాడుకుంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు.
Read More












