దేశం
అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం విజయం
అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయం సాధించింది. ఆదివారం (జూన్ 2)న ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 60 స్థానాలకు గాను 46 సీట్లు గెలుచు కుంది.
Read Moreఐఫోన్ లవర్స్కు అదిరిపోయే న్యూస్.. వేలల్లో తగ్గిన ఆపిల్ ఐఫోన్ .. మిస్ కాకండి
ఆపిల్ ఐఫోన్ లవర్స్కు అదిరిపోయే న్యూస్. మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే అమెజాన్ ఇండియా 5G సూపర్స
Read Moreవరల్డ్ టాప్ 2 చెస్ ర్యాంకర్స్ను ఓడించిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్
భారత్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే క్లాసికల్ చెస్ ఛాంపియన్ షిప్లో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా అదే ఛాంపియన్ షిప్ లో వరల్డ్ ఫస్ట్
Read Moreవాహనదారులకు బిగ్ షాక్: పెరిగిన టోల్ ఛార్జీలు
దేశంలో టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఫీజులను పెంచుతుండగా.. ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంప
Read Moreఅరుణాచల్ ప్రదేశ్ లో ముందంజలో బీజేపీ.. సిక్కింలో ఎస్ కే ఏం పార్టీ ముందంజ..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అంతా జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏడో దశ ఎన్నికలు ముగ
Read Moreతెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం
రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర కల నిజం చ
Read Moreపీవోకే విదేశీ భూభాగమే!.. ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపిన పాక్ సర్కార్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్&
Read Moreరెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రారంభం..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు అంతా జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏడో దశ ఎన్నికలు ముగ
Read Moreకాంగ్రెస్కు 295కుపైగా సీట్లు: మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తమ కూటమికి 295కుపైగా ఎంపీ సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్య
Read Moreకన్యాకుమారిలో 45 గంటల ధ్యానాన్ని ముగించిన మోదీ
కన్యాకుమారి : తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ చేపట్టిన ధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం
Read Moreజూన్ 5న కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి విందు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్డీఏ సర్కారు పదవీ కాలం ముగియనుండటంతో కేంద్ర కేబినేట్ మంత్రులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం విందు ఇవ్వనున్నారు. రాష్
Read Moreప్యాసింజర్ ట్రైన్ను ఢీకొట్టిన గూడ్స్ రైలు ఇంజన్
పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్- ఢిల్లీ రైల్వే లైన్
Read Moreప్రజ్వల్ రేవణ్ణ తల్లి మిస్సింగ్.. లైంగిక వేధింపుల కేసులో ఆమెపై అనుమానాలు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ సిట్ అధికారులకు అందుబాటు
Read More












