దేశం
ఢిల్లీ తర్వాత : రాజ్ కోట్ ఎయిర్ పోర్టులో కూలిన టెర్మినల్ టెంట్
గుజరాత్ లో భారీ వర్షాలు, ఈదురుగాలులు కారణంగా రాజ్కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని షెడ్ టెంట్ కూలిపోయింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎవర
Read Moreలద్దాక్లో నది ఉప్పొంగి ఐదుగురు జవాన్లు మృతి
హిమాలయ పర్వతాల మధ్య ఉన్న లద్దాక్ లో శనివారం ఒక్కసారిగా వరదలు సంభవించాయి. లడఖ్లోని దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద ట్యాంక్ ఎక్సర్సైజ్ చేస్తుంది. ష్యో
Read Moreఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
తమిళనాడు రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విరుదునగర్ జిల్లాలో ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్
Read Moreలడఖ్ లో ఆకస్మిక వరదలు.. నదిలో కొట్టుకుపోయిన జవాన్లు
హిమాలయ పర్వతాల మధ్య ఉన్న లడఖ్ లో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు భారత జవాన్లు గల్లంతు అయ్యారు. వీరిలో ఓ జవాన్ మృతదేహాన్ని దొరకగా.. మరో నలుగ
Read Moreయూజీసీ నెట్ ఎగ్జామ్ రీ షెడ్యూల్ : తేదీలను ప్రకటించిన NTA
పరీక్ష జరిగిన ఒక రోజులోనే రద్దు చేసిన యూజీసీ నెట్ ఎగ్జామ్ రీ షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం ప్రకటించింది. యూనివర్శిటీ గ్రాంట్స్
Read Moreముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం రాత్రి 11గంటలకు చోటుచేసుకుంది. ముంబై- నాగ్పూర్ ఎక్స్&
Read Moreఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఘనంగా పీవీ జయంతి
న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఘనంగా నిర్వహించింది. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్&z
Read Moreరుతుపవనాలు మళ్లీ యాక్టివ్! తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన
Read Moreఅమెరికా మతస్వేచ్ఛ రిపోర్టుపై కేంద్రం మండిపాటు
న్యూఢిల్లీ: భారతదేశంలో మతస్వేచ్ఛపై అమెరికావిడుదల చేసిన నివేదిక పక్షపాతపూరితంగా ఉన్నదని కేంద్రం ఆరోపించింది. అది కొన్ని సంఘటనలను మాత్రమే ఎంపిక చేసుకొ
Read Moreమోదీ సర్కారు అవినీతికి అది నిదర్శనం: ఖర్గే
న్యూఢిల్లీ: వర్షానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 పైకప్పు కూలిపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ ఘటన
Read Moreఅమర్నాథ్ యాత్రకు.. ఫస్ట్ బ్యాచ్లో 4వేల మంది టూరిస్టులు
శ్రీనగర్: అమర్ నాథ్ ఫస్ట్ బ్యాచ్ యాత్రికులు శుక్రవారం కాశ్మీర్ లోయకు చేరుకున్నారు. శ్రీనగర్ కు చేరుకున్న 4,603 మంది యాత్
Read Moreరాజ్యసభలోనూ నీట్ పై రచ్చ
న్యూఢిల్లీ: నీట్ ఎగ్జామ్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రతి
Read More44 లక్షల మంది రైతులకు కరెంటు బిల్లు మాఫీ.. మహారాష్ట్ర సర్కారు నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో 44 లక్షల మంది రైతులకు కరెంటు బిల్లు మాఫీ చేయాలని నిర్ణయించామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ప్రస్తుతం
Read More












