దేశం

నావికాదళ నౌకను ఢీ కొట్టిన ఫిషింగ్ బోటు.. ఇద్దరు గల్లంతు

పనాజీ: గోవా కోస్ట్ ప్రాంతంలో ఇండియన్ నావల్ సబ్ మరైన్ను ఫిషింగ్ ఓడ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు కావడంతో వారి ఆచూకీ కోసం సముద్రంలో

Read More

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం

సుక్మా: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా తుపాకీ తూటాల మోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ భ

Read More

అదానీపై యూఎస్‌‌‌‌‌‌‌‌లో లంచం కేసు.. వైట్హౌస్ రియాక్షన్ వచ్చేసింది..

వాషింగ్టన్ డీసీ: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై యూఎస్‌‌‌‌‌‌‌‌లో లంచం కేసు బుక్‌‌‌‌&zwnj

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్‌‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అందరికంటే ముందుగా 11 మంది అభ్యర్థులతో  మొదటి జాబిత

Read More

యాసిన్ మాలిక్ విచారణకు జైలులోనే కోర్టు!

న్యూఢిల్లీ: మన దేశంలో 26/11 టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్‌‌ కేసు విచారణ కూడా పారదర్శంకంగా, న్యాయబద్ధంగానే జరిగిందని సీబీఐకి సుప్రీంకోర్టు గుర్తుచే

Read More

డిజిటల్ అరెస్ట్ పేరుతో బిల్డర్ నుంచి కోటి కొట్టేసిన్రు

అహ్మదాబాద్‌‌: ఓ బిల్డర్‌‌‌‌ను డిజిటల్‌‌ అరెస్ట్‌‌ చేసి, బెదిరించి కేటుగాళ్లు కోటి రూపాయలు కొట్టేశారు

Read More

ఢిల్లీలో ‘శీష్​మహల్’ ఎదుట బీజేపీ నిరసన

న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నివసించిన బంగ్లా ఎదుట బీజేపీ నిరసనలు చేపట్టింది. కేజ్రీవాల్ తాను ఉండేందుకు ఈ బంగ్లా

Read More

చార్‌‌‌‌ధామ్‌‌ యాత్రలో.. పోగైన 1.5 టన్నుల చెత్త

బద్రీనాథ్‌‌: ఈ ఏడాది చార్‌‌‌‌ధామ్‌‌ యాత్ర ముగిసింది. ఈ సీజన్‌‌లో మొత్తం 47 లక్షల మంది యాత్రకు వచ్చార

Read More

ఒడిశాలో ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌

ఒక మావోయిస్ట్‌‌‌‌ మృతి, బలగాల అదుపులో మరో ఇద్దరు కాల్పుల్లో ఓ జవాన్‌‌‌‌కు గాయాలు భద్రాచలం, వెలుగు :

Read More

మోదీకి.. గయానా ‘ది ఆర్డర్ ఆఫ్​ ఎక్సలెన్స్’​ అవార్డు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గయానా దేశం తమ అత్యున్నత జాతీయ పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన

Read More

కాగ్​ చీఫ్​గా సంజయ్ మూర్తి ప్రమాణం

న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా కె.సంజయ్ మూర్తి గురువారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌‌లోని గణతంత్ర మండపంలో ఉదయం 10 గం

Read More

సెబీ చీఫ్​పైనా ఎంక్వైరీ జరిపించాలి.. అదానీని వెంటనే అరెస్ట్​ చేయాలి : రాహుల్​గాంధీ

న్యూఢిల్లీ: అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీ గ్రూప్​ చైర్మన్​ గౌతమ్​ అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్​ అగ్రనేత,

Read More