దేశం

చనిపోయే వరకు జైల్లోనే..  అల్వార్‌‌‌‌ గ్యాంగ్ రేప్‌‌ దోషులకు శిక్ష ఖరారు చేసిన రాజస్థాన్‌‌ కోర్టు 

జైపూర్‌‌‌‌: ఒక మహిళను గ్యాంగ్‌‌రేప్‌‌ చేసిన దోషులను చనిపోయేంత వరకు జైలులోనే ఉంచాలని రాజస్థాన్‌‌ అల్వార్‌‌‌‌ జిల్లాలోని స్పెషల్‌‌ కోర్టు తీర్పునిచ్చింద

Read More

హత్రాస్ గ్యాంగ్ రేప్ : బాధితురాలికి, ప్రధాన నిందితుడికి మధ్య 104 ఫోన్‌ కాల్స్‌ నిజమేనా..?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ జిల్లా 19ఏళ్ల యువతి గ్యాంగ్ రేప్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  బాలికను గ్

Read More

కేసీఆర్ చేతకానితనంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై మంగళవారం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. హైదరాబా

Read More

ప్రారంభం కానున్న సినిమా థియేటర్లుకు గైడ్ లైన్స్ ఇవే..

దేశంలో  అక్టోబర్ 15 నుండి 50% శాతం సీట్ల సామర్ధ్యంతో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కేంద్రం థియేటర్ల యాజమాన్యాలకు పలు ఆదేశాల

Read More

దళిత ఎమ్మెల్యేతో కూతురు ప్రేమ వివాహం.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్యాయత్నం

అతడో ఎమ్మెల్యే… కావాల్సినంత డబ్బు అంతకు మించిన పలుకుబడి వుంది. అతడు కోరుకుంటే కోట్ల కట్నమిచ్చి మరీ పిల్లనిచ్చే సంబంధాలు వస్తాయి. అలాంటి అవకాశాన్ని కాద

Read More

బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే

బొగ్గు కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఇవాళ(మంగళవారం) తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ముగ్గురిని దోషులు

Read More

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం వెళ్తున్న కార్మికులను గ్యాస్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టింది. ధార్ జిల్లాలోని ఇండోర్-అహ్మదాబాద

Read More

RBI పరపతి కమిటీలో ముగ్గురిని నియమించిన కేంద్రం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (MPP-మానిటరీ పాలిసీ కమిటీ)లో ముగ్గురు సభ్యులను నామినేట్ చేసింది. శశాంక భిడే, అసిమా గోయల్, జయంత్ వర్మలను న

Read More

IITలో చేరను MIT లో చదువుతా: JEE టాపర్ చిరాగ్ ఫాలోర్

JEE అడ్వాన్డ్స్ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన  చిరాగ్ ఫాలోర్ …తాను IITలో చేరబోనని అంటున్నాడు. సోమవారం నాడు ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో పూణెకు చెందిన చి

Read More

‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్లు

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మాక్‌ఫీ ‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఆ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్లు అగ్రస్థానంలో ఉన్నారు. వీరి

Read More

దేశంలో 8 కోట్లు దాటిన కరోనా టెస్టులు

దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 8 కోట్లు దాటింది. నిన్న ఒక్కరోజే 10,89,403 టెస్టులు చేశారు. దీంతో దేశంలో అక్టోబర్ 5 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 8,10,71,797

Read More

మాల్యా ఎప్పుడొస్తాడో చెప్పలేం: సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

యూకే కోర్టు ప్రొసీడింగ్స్‌‌ గురించి తెలియదు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి పారిపోయిన లిక్కర్‌‌ వ్యాపారి విజయ

Read More

ప్రియాంకపై మ్యాన్‌‌‌‌‌‌‌‌హ్యాండ్లింగ్.. వివరణ కోరిన ఎన్సీడబ్ల్యూ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై మ్యాన్ హ్యాండ్లింగ్ సంఘటనను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) సీరియస్​గా తీసుకుంది. దీనిపై

Read More