దేశం

గుజరాత్ లో రోడ్డు ప్రమాదం- ఏడుగురు సజీవ దహనం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. రెండు వాహనాలు ఢీకొని ఏడుగురు సజీవదహనమయ్యారు. శనివారం ఉదయం సురేంద్రనగర్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ప్రమాదం జరి

Read More

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు సీబీఐ నోటీసులు

బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గత నెల 5వ తేదీన డీకే

Read More

తప్పు ఒప్పుకున్న ఎయిమ్స్: ఎంపీ ఆదేశంతో ఫర్హీన్ కు అడ్మిషన్

ఇంటర్నేషనల్ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే NEET లో 66వ ర్యాంకు పొందిన ఓ విద్యార్థినికి సీటు నిరాకరించిన ఎయిమ్స్ ఆపై తన తప్పును ఒప్పుకుం

Read More

జమ్మూ కశ్మీర్‌‌ను బహిరంగ జైలుగా మార్చేశారు

కుల్గాం: జమ్మూ కశ్మీర్ వనరులు దోపిడీకి గురవుతున్నాయని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్‌‌ను కేంద్రం బహిరంగ జైలుగా మార్చేసిందని ఆమె దుయ్యబట్టా

Read More

బాలీవుడ్ కమెడియన్ భారతీసింగ్ ఇంటిపై నార్కొటిక్స్ అధికారుల దాడులు

 ముంబై: బాలీవుడ్ కమెడియన్ భారతి సింగ్ ఇంటిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధాకారులు దాడులు చేపట్టారు. హిందీ ఛానెల్స్ చూసే వారికి ముఖ్యంగా ఎంట

Read More

సరిహద్దుల్లో పాక్ కాల్పులు.. ఓ జవాన్ మృతి

రాజౌరి: దాయాది పాకిస్తాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్, రాజౌరి సెక్టార్‌‌లోని నౌషెరా సెక్టార్‌‌లో లైన్ ఆఫ్ కంట్రో

Read More

కోహ్లీ లేకున్నా భారత్ గెలుస్తుంది

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. కోహ్లీ లేకపోతే భారత్ కు మంచిదేనని అన్నాడు. ఆస్ట్రేలియ

Read More

2020లో అత్యంత చెత్త పాస్ వర్డ్ లు : మీ నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ ఇలా ఉందా

టెక్ యుగంలో పాస్ వర్డ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. మొబైల్స్, బ్యాంక్ అకౌంట్స్, మెయిల్స్ లలో మన వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండాలన్నా, బ్యాంక్ అకౌంట్ లలో

Read More

ఒక గదిలో పిల్లలుండగా.. మరో గదిలో తల్లి దారుణ హత్య

ఒక గదిలో పిల్లలుండగా.. మరో గదిలో ఆ పిల్లల తల్లి దారుణంగా హత్య చేయబడింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికంగా నివసించ

Read More

శశికళకు చుక్కెదురు.. ముందస్తు విడుదల అసాధ్యం!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తుగా విడుదలకావడం కలగానే అనిపిస్తోంది. శశికళ కోర్టు ఆదేశాలు, జైలు నిబంధనల ప్రకారమే వ

Read More

వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి కేటగిరీలు ఉండొద్దు

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఎలాంటి కేటగిరీలు ఉండకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌‌లో వీఐపీ లే

Read More

పాక్ లో బయటపడ్డ 1300 ఏళ్లనాటి హిందూ దేవాలయం

పాకిస్తాన్లోని‌ కరాచి జిల్లాకు సమీపంలో ఇటీవల జరిపిన పురావస్తు శాఖ తవ్వకాల్లో పురాతనమైన హిందూ దేవాలయం ఒకటి బయటపడింది. స్వాత్‌ జిల్లాలోని బరీకోట్‌ ఘుండా

Read More

దేశంలో కొత్తగా 46 వేల 232 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 46 వేల 232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 90 లక్షల 50 వేలు దాటింది. ఇప్పటి వరకూ 84 లక్షల 78

Read More