దేశం

ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న అగ్రి చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహ‌ద్దుల్లో అన్న‌దాత‌లు చేస్తున్న ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్

Read More

దేశ అభివృద్ధిలో రైతుల పాత్రే కీలకం

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక ఘటన అయిన చౌరీచౌరా సెలబ్రేషన్స్‌‌ను ఉత్తర్ ప్రదేశ్‌‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప

Read More

గ్రేటా థన్‌బర్గ్‌ పై ఢిల్లీ పోలీసుల కేసు నమోదు

ప్రముఖ స్వీడిష్‌ యువ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో రైతులు చేస్తున్న ఉద్యమంపై ఆమె ట్వీట్‌ చేశారు.

Read More

దేశంలో అతి పిన్నవయసు మహిళా పైలెట్ ఆయేషా అజీజ్

కశ్మీర్ యువతి ఆయేషా అజీజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలెట్ గా నిలిచారు. ఆమె వయసు 25ఏళ్లు. 15 ఏళ్ల వయస

Read More

వ్యాక్సిన్ తీసుకోవడానికి జనాల్లో పెరుగుతున్న ఆసక్తి

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి దేశంలో చాలా మంది ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ప్రస్తుతం దేశ ప్రజల్లో టీకా తీసుకోవడంపై సుమఖత పెరుగుత

Read More

టాయిలెట్ లో చిక్కుకున్నకుక్క, చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే.?

కుక్కను చంపడానికి వచ్చిన ఓ చిరుత పులి  మరుగుదొడ్డిలో చిక్కింది. ప్రాణభయంతో సుమారు రెండు గంటలు కుక్కతో పాటు అందులోనే ఉండిపోయింది. చివరకు అటవీ శాఖ అధికా

Read More

అగ్రి చట్టాలకు అమెరికా మద్దతు

చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచన వాషింగ్టన్: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు అగ్రరాజ్యం అమెరికా మద్దతు తెలిపింది. కొత్త చట్ట

Read More

శివసేన-బీజేపీ ఎప్పటికైనా కలుస్తయ్

ముంబై: శివసేన, మహారాష్ట్ర ఎప్పటికీ శత్రువుల్లాగే ఉండిపోవని బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ అన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బుధవారం కలిస

Read More

సామాన్యునికి షాక్.. వంట గ్యాస్‌పై రూ. 25 పెంపు

కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి సామాన్యులకు చమురు కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఎల్‌పిజి సిలిండర్‌ ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయించడంతో గ్యాస్ రేట్లను

Read More

ఘాజీపూర్ బార్డర్ వద్ద విపక్షాలను అడ్డుకున్నపోలీసులు

రైతుల ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు విపక్షాల నేతలు. రైతులతో చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతుల్ని కలిసేందుక

Read More

ఆకలితో ఉన్నవాళ్లకు బిర్యానీ ఫ్రీ..ఎక్కడంటే.?

బిర్యానీ తినాలని చాలామందికి ఉంటుంది కానీ రేటు ఎక్కువగా ఉండటంతో వెజ్ తో అడ్జస్ట్ అవుతారు. ఎక్కడైనా ప్లేట్ బిర్యానీ కావాలంటే కనీసం రూ.100కు పైనే ఉంటుంది

Read More

సీఎం కార్యక్రమంలో బిర్యానీ తిని 145 మందికి అస్వస్థత

బిర్యానీ తిని 145 మంది అనారోగ్యానికి గురైన ఘటన అస్సాంలో జరిగింది. వీళ్లు బిర్యానీ తిన్నది ఎక్కడో కాదు. స్వయాన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే.

Read More

రైతులకు సపోర్టుగా సెలబ్రిటీల ట్వీట్లు.. తెలుసుకొని మాట్లాడాలని కేంద్రం సీరియస్

సెలబ్రిటీలపై మండిపడ్డ సర్కార్​.. అగ్రి చట్టాలపై తెలుసుకుని మాట్లాడాలని సలహా రైతు ఉద్యమానికి సపోర్ట్గా ట్వీట్లు చేసిన గ్రెటా థన్ బర్గ్, మీనా హారిస్, ర

Read More