దేశం
అస్సాం,బెంగాల్లో తొలిదశ పోలింగ్
అస్సాంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మ
Read Moreరాసలీలల వీడియో వెనకున్నదెవరో చెప్త
రాసలీలల వీడియో వెనుక ఉన్న అసలు సూత్రధారిని బయటపెడతానన్నారు కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోలి. గత కొన్ని రోజులుగా సీడీల గురించి చర్చ జరుగుతోందని..ఇం
Read Moreకాలేజ్ గర్ల్స్కు ఫ్రీగా స్కూటీలిస్తాం.. అమిత్ షా
కమ్రూప్: ప్రేమ పేరుతో బలవంతంగా మతమార్పిడులకు పాల్పడే లవ్ జిహాద్కు తాము వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. లవ్ జిహాద్&zw
Read Moreప్రజలు సహకరించకుంటే మళ్లీ లాక్డౌన్
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదా
Read Moreరాష్ట్రపతికి అస్వస్థత..ఆర్మీఆస్పత్రిలో చేరిక
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఆర్మీఆస్పత్రిలో చేరారు. ఉదయం డాక్టర్లు వైద్యపరీక్
Read Moreక్వాడ్కు మేం వ్యతిరేకం.. సమస్యలు సృష్టిస్తే ఊరుకోం
బీజింగ్: భారత్ నేతృత్వంలోని క్వాడ్ కూటమికి తాము వ్యతిరేకం అని చైనా తెలిపింది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు సంయుక్తంగా ఏర్
Read Moreచైనాతో ముప్పు ఇంకా తొలగలేదు
న్యూఢిల్లీ: చైనాతో ఒప్పందం తర్వాతే ఈస్టర్న్ లడఖ్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్న
Read Moreనాకు బీపీ, షుగర్ ఉన్నాయి.. ప్లీజ్ గెలిపించండి
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ వాతావరణం హీటెక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్ల మనసులు గెలిచేందుకు నాయకులు పాట్లు పడుతున్నారు. కొందరు నేతల
Read Moreకరోనా ఎఫెక్ట్.. హోలీ సెలబ్రేషన్స్పై నిషేధం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండటాన్ని చూస్తున్నాం. దీంతో
Read Moreఒక్కసారిగా తగ్గిన బంతిపూల రేటు: రాకముందు 35.. వచ్చినంక రూ.2
తూప్రాన్, వెలుగు: బంతిపూలకు తగిన రేటు లేకపోవడంతో రైతులు రోడ్డు పక్కన పారబోశారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్విధించారు.
Read More30% ముస్లింలు కలిసొస్తే 4 పాకిస్థాన్లు ఏర్పాటు చేస్తాం
కోల్కతా: దేశంలోని ముస్లింల్లో 30 శాతం మంది కలసివస్తే పాకిస్థాన్ లాంటి మరో నాలుగు దేశాలను ఏర్పాటు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ న
Read Moreవాళ్లిద్దరినీ టీ20 వరల్డ్ కప్లో ఆడించాలె
ఇంగ్లండ్తో టీమిండియా వన్డే సిరీస్లో రెండో మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ట్రోఫీ భారత్
Read Moreముంబై కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
ముంబైలోని ఓ కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. ఆరుగురు మంటల్లో చిక్కుకున్నారు. వీరిని బయట
Read More












