దేశం
బ్రిటన్ టూర్ రద్దు చేసుకున్న ప్రధాని మోడీ
కరోనా కట్టడి కోసం దేశంలోనే ఉండాలని నిర్ణయం వచ్చే నెలలో బ్రిటన్ లో జి-7 దేశాల సదస్సుకు మోదీకి ప్రత్యేక ఆహ్వానం పంపిన బోరిస్ జాన్సన్ న్యూఢిల్ల
Read Moreకరోనా నుంచి కోలుకున్న మాఫియా డాన్ చోటా రాజన్
కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడ్డ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కోలుకున్నాడు. ఏప్రిల్ 22న చోటా రాజన్ కు ఢిల్లీలోని తీహార్ జైల్లో కరోనా పా
Read Moreగోవాలో తిరుపతి ఆస్పత్రి తరహా ఘటన..26 మంది రోగుల మృతి
పనాజి: పశ్చిమ తీర రాష్ట్రం గోవాలోని ప్రభుత్వ గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసిహెచ్)లో తిరుపతి రుయా ఆస్పత్రి తరహా ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో
Read Moreఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైన సోనూసూద్
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకుంటూ .. దేశ ప్రజల్లో ధైర్యాన్ని ఇస్తున్నారు రియల్ హీరో సోనూ సూద్. దేశంలో ఏ మూల ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా స
Read Moreసరిహద్దుల్లో చైనా మళ్లీ అలజడి..?
కరోనాతో భారత్ అల్లాడుతుంటే చైనా మాత్రం సరిహద్దుల్లో ఆయుధాలను చక్కబెడుతోంది. ఆ దేశ సైన్యం ఆధునీకరించిన
Read Moreకేరళ తొలి రెవెన్యూ మంత్రి గౌరీ అమ్మ ఇకలేరు
తిరువనంతపురం: ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు, కేరళ రాష్ట్ర తొలి రెవెన్యూశాఖ మంత్రి ఆర్ గౌరీ అమ్మ (102) కన్నుమూశారు. కొద్ద రోజులుగా అనారోగ్యం.. వృద
Read Moreభారత జట్టు ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ కఠిన నిబంధనలు
భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన కోసం BCCI కఠిన నిబంధనలు చేపట్టింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కోసం త్వరల
Read Moreకరోనాతో బెడ్ మీద భర్త.. సాయమడిగితే చున్నీ లాగిన అటెండర్
బీహార్ కోవిడ్ ఆస్పత్రిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భర్త కరోనాతో ఆస్పత్రి బెడ్ మీద ఉంటే.. ఆమె చున్నీ పట్టి లాగాడు అక్కడే పనిచేసే అటెండర్. భర్త బెడ్ మీ
Read Moreకరోనాతో 10 మంది మావోలు మృతి
చత్తీస్ ఘడ్ లో మావోయిస్టులపై కరోనా పంజా విసిరింది. దంతేవాడ జిల్లా దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మావోయిస్టులకు కరోనా సోకింది
Read Moreభారత్ కు ట్విట్టర్ భారీ విరాళం
కరోనా సెకండ్ వేవ్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్. ఇందులో భాగంగా కరోనాపై పోరాట
Read Moreనేరుగా 14 రాష్ట్రాలకు కోవాగ్జిన్
న్యూఢిల్లీ: దేశంలోని 14 రాష్ట్రాలకు మే 1 నుంచే కోవాగ్జిన్ డైరెక్ట్ సప్లయ్ మొదలు పెట్టినట్లు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా వెల్లడిం
Read Moreరెండున్నర లక్షలకు చేరిన కరోనా మృతులు
దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు నాలుగు లక్షలకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 29 వేల 942 మంది కరోనా బారిన పడ్డారు. ద
Read More61 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఎక్స్ కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 61 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించేందుకు కేంద్ర హోంశాఖ సోమవారం ఆమోదించింది. వీరికి సెంట్రల్ ఇం
Read More












