దేశం

ఇజ్రాయెల్ పై కంగనా ట్వీట్.. ఇన్ స్టాగ్రామ్ నుంచి బ్యాన్ చెయ్యాలని నెటిజన్ల డిమాండ్

ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ మీద మరోమారు నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్, పాలస్తీనా క్రైసిస్ పై కంగనా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా

Read More

కుంభమేళా వెళ్లోచ్చిన మహిళతో 33 మందికి కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనికి తోడు కొద్ది రోజుల కిందట ఉత్తరాఖండ్ లో జరిగిన కుంభమేళా ద్వారా వైరస్

Read More

నదుల్లో ప్రవహిస్తున్న శవాలు కనిపించట్లేదా?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్లే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ర

Read More

యూకే నుంచి భారత్ కు  మరో 1200 ఆక్సిజన్ సిలిండర్లు

భారత్ లో కరోనా సెకండ్ వేవ్  విజృంభిస్తోంది. దీంతో ఇండియాకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. అందులో భాగంగా బ్రిటన్‌ పంపిన మరో 12

Read More

వ్యాక్సిన్లు, మెడిసిన్లతో పాటు మోడీ కన్పించకుండా పోయారు

ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మెడిసిన్లతో సహా ఆయన కనిపించకుండా పోయారన్నారు. అయితే.. సెంట్ర

Read More

ప్రతిష్ట పెంచుకోవడమే ముఖ్యమా?.. కేంద్రంపై ప్రముఖ నటుడి విమర్శలు

ముంబై: కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ మద్దతుగా నిలిచే బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈసారి విమర్శలకు దిగారు. మోడీ సర్కార్ తన ప్రతిష్టను పెంచుకోవడం

Read More

ఆక్సిజన్ అవసరం తగ్గింది..వేరే రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీలో కరోనా వ్యాప్తి కేసులు ఎక్కువ కావడంతో ఆక్సిజన్ ఎక్కువ అవసరం అయ్యింది. అయితే అక్కడ కొద్ది రోజులుగా కేసుల నమోదు తక్కువ కావడంతో.. ఆక్సిజన్ అవసరాల

Read More

రేపు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు

న్యూఢిల్లీ: దేశంలోని రైతుల ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు గురువారం జమ కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 9.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి రూ.

Read More

మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు

ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. దేశంలోని కరోనా కేసుల్లో ఎక్కువగా ఈ స్టేట్ లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం మరిన్ని వారాల ప

Read More

రాజకీయ ఈవెంట్లే కరోనా విజృంభణకు కారణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభించడానికి కలిగిన కారణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) విశ్లేషించింది. మతపర, రాజకీయ కార్యక్రమాలత

Read More

ఎరువుల ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి

చెన్నై: తమిళనాడులోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. కడలూర్‌ నుంచి చిదంబరం వెళ్లే మార్గంలో ఉన్న చిప్‌కార్డ్ కాంప్లెక్స్‌లో 30కి పైగా

Read More

లాక్‌డౌన్‌ను మరిన్ని వారాలు పొడిగించాలి

న్యూఢిల్లీ: కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో మరిన్ని వారాలపాటు లాక్ డౌన్ కొనసాగించాలని ఐసీఎంఆర్ సూచించింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయ

Read More

వీడియో: కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు.. ఓ డాక్టర్ చివరి మెసేజ్

వైరస్​పై పోరాడుతూ ఆస్పత్రిలో కన్నుమూత వీడియోను సోషల్​ మీడియాలో పంచుకున్న భర్త న్యూఢిల్లీ: ‘కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు.. మీ

Read More