దేశం

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం భార్య కన్నుమూత

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ ​సెల్వం భార్య విజయలక్ష్మి(63) కన్నుమూశారు. ఇవాళ (బుధవారం) గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొ

Read More

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. 14.2 కిలోల డొమెస్టిక్ నాన్-సబ్సిడీ సిలిండర్ పై రూ.25  పెంచుతూ పెట్రోలియం కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల

Read More

ఒక్కరోజే ఇండియా రికార్డు వ్యాక్సినేషన్‌

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌లో ఇండియా రికార్డు సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే కోటీ 30 లక్షల మందికి పైగా టీకాలు వేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్

Read More

అక్టోబర్​లో థర్డ్​ వేవ్ ముప్పు

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే..ఆ ఆనవాళ్లు: ఐసీఎంఆర్​ ఆ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ అవుతున్నయని ఆందోళన సెకండ్​ వేవ్​ ఎక్కువున్న రాష్ట్రాలకు ముప్పులేదని

Read More

ఆశారాం బాపూ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) కొట్టేసింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దీ

Read More

టీఎంసీలో చేరిన బీజేపీ మరో ఎమ్మెల్యే విశ్వజిత్ దాస్‌

పశ్చిమబెంగాల్‌లో ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ముకుల్ రాయ్‌, తన్మయ్ ఘోష్‌లు బీజేపీని

Read More

తమిళనాడులో సెప్టెంబర్ 15 వరకు లాక్‌డౌన్‌

తమిళనాడులో ఆగస్టు 31వ తేదీతో లాక్ డౌన్ ముగియనుంది.వైరస్ వ్యాప్తి కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడి

Read More

కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి

త్వరలోనే దేశంలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేసింది ఐసీఎంఆర్. ఇదే విషయాన్ని ICMR కు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ సమిరన్

Read More

లక్నోలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ.. 5 వేల మందికి జాబ్స్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఖండాంతర అణు క్షిపణి అయిన బ్రహ్మోస్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్

Read More

నేను ఓ అమరవీరుడి కుమారున్ని

జలియన్‌వాలా బాగ్ స్మారక పునర్ నిర్మాణం వివాదాస్పదమవుతోంది. స్మారకం దగ్గర లైట్ షో నిర్వహించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. లేటెస్టుగా ఈ వివా

Read More

అఫ్గాన్ క్రైసిస్‌: అజిత్‌ దోవల్‌తో హైలెవల్‌ గ్రూప్ ఏర్పాటు చేసిన మోడీ

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌ను తాలిబాన్లు పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న నేపథ్యంలో అఫ్గాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్

Read More

అంతుబట్టని జ్వరంతో యూపీలో 32 మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్ లో అంతుబట్టని జ్వరాలతో 39 మంది చనిపోయారు. అందులో 32 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవారున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్

Read More

40 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేతకు సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఢిల్లీ – ఎన్సీఆర్ ఏరియాలో కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ సూపర్ టెక్‌కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. నోయిడ

Read More