
దేశం
బెంగాల్ ఘటన మరవకముందే .. బెంగళూరులో లిఫ్ట్ అడిగిన యువతిపై అత్యాచారం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో లేడీ డాక్టర్ రేప్ , మర్డర్ ఘటన మరవకముదే కర్నాటక రాజధాని బెంగళూరులో మరో దారుణం జరిగింది. లిఫ్ట్ అడిగిన యువతి పై అత్యా
Read Moreజార్ఖండ్ రాజకీయాల్లో ట్విస్ట్ ..బీజేపీలోకి మాజీ సీఎం చంపై సోరెన్?
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్ రాజ కీయాల్లో ట్విస్ట్ నెలకొంది. ఆరాష్ట్ర మాజీ సీఎం, జేఎంఎం ఎమ్మెల్యే చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోం
Read Moreమూవర్స్ అండ్ ప్యాకర్స్ ఏం చేశారో చూడండి.. ఇల్లు ఖాళీ చేస్తుండగా 8లక్షల సొత్తు చోరీ
మూవర్స్ అండ్ ప్యాకర్స్ గురించి విన్నారా.. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు వస్తువులు తరలించేందుకు చాలా మంది మూవర్స్ అండ్ ప్యాకర్స్ కు ఇస్తుంటారు.. హైదరా బాద్, బ
Read MoreCAA : సీఏఏతో లక్షలాది మందికి న్యాయం: అమిత్ షా
మోదీ సర్కార్ తెచ్చిన సీఏఏతో లక్షలాది మందికి న్యాయం జరుగుతోందన్నారు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అహ్మదాబాద్ లో సీఏఏ కింద పౌరసత్వ పొందిన 188 మంది
Read Moreవావ్.. ఈ పంట సాగు చేశారా.. ఎకరానికి రూ. 15 లక్షల ఆదాయం
సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతులు.. తక్కువ శ్రమతో దీర్ఘకాలం పాటు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టే పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమా
Read Moreవింత ఆచారం: ఆ గ్రామాల్లో కర్రలకు రాఖీలు కడతారంట... ఎందుకంటే....
భారతదేశంలోని విభిన్న ప్రాంతాల వారు పలు ఆచారాలను పాటిస్తారు. ఇక శ్రావణ పౌర్ణమి విషయానికొస్తే రాఖీ పండుగ.. రక్షా బంధన్ పండుగ.. సోదరుల చేతిక
Read Moreఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులంద్షహర్ జిల్లాలో ఆగస్టు 18న టెంపోను ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్ట
Read Moreఈడీ సంచలన విషయాలు బ్యాంక్ లోన్స్ పేరుతో రూ.65వేల కోట్లు కొట్టేశారు
గత కొంతకాలంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అక్రమాస్తులు సంపాధిస్తున్న వారిపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే తరుచూ అనుమానస్తులపై రైడ్స్ చేయడం,
Read Moreరాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు.. ప్రతి 2గంటలకు అప్డేట్ ఇవ్వాలి
కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రా
Read Moreకోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. వివాదంలో సౌరభ్ గంగూలీ
కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం- హత్య ఘటనను ఖండిస్తూ భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారిత
Read Moreతృణధాన్యాలతో 45 అడుగుల రాఖీ.. ఎక్కడంటే?
రక్షాబంధన్ సందర్భంగా గుజరాత్ లో స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన భారీ రాఖీ అందరినీ ఆకట్టుకుంటోంది. రాజ్ కోట్ లోని విరాని హైస్కూల్ విద్యార్థులు.. తృణధాన్యాలతో
Read Moreకోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో : నిందితుడికి సైకోనాలసిస్ టెస్ట్
దేశవ్యాప్తం సంచలనంగా మారిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం, హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు అ
Read Moreపిడుగుపాటుతో తొమ్మిది మంది మృతి.. ముఖ్యమంత్రి సంతాపం
శనివారం(ఆగష్టు 17) ఒడిశాలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ అసహజ మరణాలపై సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమ
Read More