దేశం

బీజేపీని ఓడించడానికి ఐదు నెలలు సరిపోవు

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించాలంటే ఐదు నెలల సమయం సరిపోదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. 2024లో జరగబోయే లోక్

Read More

టెర్రరిస్టుకు ఎదురు నిలిచిన వీర బాలిక హిమ ప్రియ

పాకిస్థాన్ ఉగ్రవాదులు ఎక్కడైనా అటాక్ చేశారని వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఆ పరిసరాల్లో మన వాళ్లు ఉన్నారేమో.. వాళ్ల పరిస్థితి ఏంటోనని గాబరా పడిపోతా

Read More

యూపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్

ఉత్తర్ ప్రదేశ్ అంసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. యూపీల

Read More

సమాజ సేవ మా బ్లడ్‌లోనే ఉంది

కరోనా టైమ్‌లో రియల్ హీరోలా ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న సోనూ సూద్.. తన సోదరి మాల్విక సూద్ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్

Read More

సిధ్దూ కోసం పాక్ ప్రధాని మెసేజ్

చండీగఢ్: పంజాబ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక కసరత్తులతో బిజీబిజీగా ఉన్నాయి. అదే

Read More

ఫిబ్రవరిలో కరోనా విజృంభనకు కళ్లెం

ఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 20శాతాన్ని దాటేసింది. ఇలాంటి

Read More

బెంగాల్ లో బహిరంగ తరగతులతో బోధన

కరోనా కారణంగా విద్యార్థులు చదువుకు దూరమౌతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులకు, చదువుకు మధ్య తేడా పెరి

Read More

ఆటో డ్రైవర్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ఆటో డ్రైవర్ కాదు.. మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఓ ఆటో డ్రైవర్ గురించి మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర చేసిన

Read More

యూపీలో బీజేపీ ఓటమి తప్పదు

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్‌ హీట్‌ను రాజేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపు తమదంటే, తమదంటూ ప్రకటనలు చేస్తూ ప్ర

Read More

పంజాబ్‌లో పూర్తైన బీజేపీ మిత్రపక్షాల సీట్ల పంపకం 

పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచాయి. తాజాగా బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల షేరింగ్ ఒప

Read More

ప్రజలను విభజించి పాలిస్తున్నారు

ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ డెహ్రాడూన్: మతం ఆధారంగా ప్రజలను విభజిస్తున్నారని ఆరోపించారు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్. యూపీలోనూ బీజేపీ ఇదే చ

Read More

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ లో మవోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భరందాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో

Read More

రిపబ్లిక్ పరేడ్ లో వారికి అనుమతి లేదు

ఢిల్లీ: రిపబ్లిక్ డే కోసం దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ లో ఈసారి కూడా పలు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను

Read More