దేశం

విదేశాంగ విధానం నాశనమౌతోంది..కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: మన దేశ విదేశాంగ విధానాన్ని కేంద్రం నాశనం చేస్తున్నదని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్, చైనా మ

Read More

దిగుమతులు తగ్గాయి..4 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు

జూన్​లో 18.78 బిలియన్ డాలర్లు   భారీగా తగ్గిన దిగుమతులు న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ నెలలో భారతదేశ ఎగుమతుల విలువ దాదాపు స్థిరంగా 35.1

Read More

బనకచర్లకు అనుమ‌‌‌‌తులివ్వండి : ఏపీ సీఎం చంద్రబాబు

.కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు  న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం–బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని

Read More

రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూడండి : ఎంపీ వంశీకృష్ణ

.కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ సెక్రటరీ రజత్ మిశ్రాను కోరిన ఎంపీ వంశీకృష్ణ ఆర్​ఎఫ్​సీలో సమస్యలు లేకుండా చూడాలని విజ్ఞప్తి సకాలంలో రాష్ట్రానికి ఎ

Read More

ఎంఐఎం రిజిస్ట్రేషన్ రద్దు పిటిషన్‌ తిరస్కరణ

 కొత్త రిట్ పిటిషన్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు  న్యూఢిల్లీ, వెలుగు: ఆల్ ఇండియా మజ్లిస్ -ఎ -ఇత్తెహాదుల్ ముసలిమీన్ (ఏఐఎంఐఎం) రాజకీయ

Read More

నిమిష ప్రియ ఉరి వాయిదా..చివరి నిమిషంలో బిగ్ రిలీఫ్

బాధిత కుటుంబంతో ‘బ్లడ్ మనీ’పై కొనసాగుతున్న చర్చలు భారత్ కాస్త గడువు కోరడంతో యెమెన్ అంగీకారం సనా (యూఏఈ): యెమెన్ పౌరుడిని హత్య చేస

Read More

యాక్సియం4 మిషన్ సక్సెస్..ISS లో పరిశోధనలు చేసిన తొలి భారతీయుడు శుక్లా

కాలిఫోర్నియా సమీప సముద్ర తీరంలో​సేఫ్ ​ల్యాండింగ్​ అయిన డ్రాగన్​ క్యాప్సూల్ చిరునవ్వుతో బయటకొచ్చిన ఇండియన్​ ఆస్ట్రోనాట్ ​శుభాంశు శుక్లా సురక్షిత

Read More

భారత్ మార్కెట్లో టెస్లా కార్..రూ. 60 లక్షలు

ముంబై: గ్లోబల్​ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారత్ మార్కెట్లోకి  ప్రవేశించింది. ముంబైలో తన మొదటి ఎక్స్‌‌పీరియన్స్ సెంటర్&z

Read More

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు..బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం (జూలై16)  ఢిల్లీలో రెండు స్కూళ్లలో బాంబులు పెట్టామని బెదిరింపులు ఈమెయిల్స్ వచ్చాయి.

Read More

బనకచర్ల ప్రాజెక్టుకు అనుమ‌‌తులివ్వండి

ఏపీకి గోదావరి మిగులు జలాలను పూర్తిగా వాడుకునే హక్కుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం&ndash

Read More

సినిమా టికెట్ ధర రూ.200కు మించకూడదు.. రూల్ తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం అక్కడి సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు 200 రూపాయలకు మించకూడ

Read More

రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా..?: పిటీషనర్ను ప్రశ్నించిన హైకోర్టు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పిటిషన్ స్వీకరించేందుకు ముంబై హైకోర్టు తిరస్కరించింది. హిందుత్వ లీడర్ వీర్ సావార్కర్ పై &nbs

Read More

ఉత్తరాఖండ్ లో ఘోరం: లోయలో పడ్డ టూరిస్ట్ వాహనం.. 8 మంది మృతి

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది.. టూరిస్ట్ వాహనం అదుపుతప్పి లోయలో పడటంతో 8 మంది మృతి చెందారు. మంగళవారం ( జులై 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలి

Read More