దేశం

మాతృభాషకు ప్రోత్సాహమేది?

స్వాతంత్య్ర భారతదేశంలో సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలకు,  ఆర్థిక సమస్యలకు, పేదరిక నిర్మూలనకు సంబంధించిన సామాజిక శాస్త్రాల పరిశోధన,  ప్రభుత్వ

Read More

స్థానిక, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దే విజయం : ఎంపీ మల్లు రవి

ప్రజల్లో ప్రభుత్వ పథకాలకు మంచి స్పందన వస్తోంది న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై మంచి స్పందన వస్తోందని, ఈ స

Read More

అక్షరాలను అగ్నిధారలుగా మలిచిన దాశరథి

జైలులో నిర్బంధంలో ఉన్నా రాజ్యానికి భయపడక 'ఓ నిజాము పిశాచమా! కానరాడు... నిను బోలిన రాజు మాకెన్నడేని..' అని జైలు గోడల మీద బొగ్గుతో రాసిన ధీశాలి

Read More

బిహార్ కుల రాజకీయాలపై పీకే నూతన పోరాటం!

దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన ఆనాటి సంపూర్ణ క్రాంతి ఉద్యమనేత జయప్రకాశ్​ నారాయణ్  జన్మస్థలం బిహార్​. నిజాయితీకి మారుపేరైన సీఎంగా కర్పూరీ ఠాకూర్ పాల

Read More

వైష్ణోదేవి యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు .. ఒకరు మృతి

ఒకరు మృతి.. 9 మందికి గాయాలు జమ్మూ: జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాలు

Read More

ఇద్దరు గిరిజనులను చంపిన మావోయిస్టులు

చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లాలో దారుణం భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌గఢ్‌‌ రాష

Read More

కాజీపేట - బల్లార్షా మార్గంలో పలు రైళ్లు రద్దు.. ఎందుకంటే..

కాజీపేట.వెలుగు : కాజీపేట -– బల్లార్షా మార్గంలో పెద్దపల్లి దగ్గర ఇంటర్‌‌ లాకింగ్‌‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్

Read More

ఈడీ హద్దులు దాటుతున్నది.. కట్టడికి గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశం

రాజకీయాలకోసం దర్యాప్తు సంస్థను వాడుకునుడేందని ప్రశ్న లాయర్లకు నోటీసులు పంపడంపైనా ఆందోళన వ్యక్తం చేసిన సీజేఐ న్యూఢిల్లీ: క్లయింట్లకు సూచనలు,

Read More

ఉప రాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా... రాష్ట్రపతికి రాజీనామా లేఖ.. వెంటనే ఆమోదించాలని వినతి

అనారోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి జగ్​దీప్ ధన్​ఖడ్  సోమవారం రాత్రి రాజీనామా చేశారు.

Read More

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత

తిరువనంతపురం: కమ్యూనిస్ట్ కురువృద్ధుడు, కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్  కన్నుమూశారు. గత  కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరువనంత

Read More

ఆపరేషన్ సిందూర్తో మన ఆర్మీ సత్తా చాటింది : మోదీ

దేశ ఐక్యతను ప్రపంచం మొత్తం చూసింది: మోదీ 22 నిమిషాల్లోనే టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశాం ప్రపంచం చూపంతా మేడిన్ ఇండియా ఆయుధాల వైపే పార్లమె

Read More

ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిర్దోషులే .. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

2006 జులై 11న ముంబై సబర్బన్​ ట్రైన్లలో వరుసగా బాంబు పేలుళ్లు 189 మంది మృతి..800 మందికి పైగా గాయాలు ఈ కేసులో 2015లో ఐదుగురికి ఉరిశిక్ష, ఏడుగురిక

Read More

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం ..రన్‌వే నుంచి జారిపోయిన ఫ్లైట్

ముంబైలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారిపోయిన ఫ్లైట్ ముంబై: కొచ్చి నుంచి ముంబైకి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్ప

Read More