దేశం
శుభకృత్లో అయినా కుటుంబ పాలన పోవాలె
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్నారు. ఆర్టీసీ చార్జీలు, కరె
Read Moreప్రధాని మోడీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ
న్యూఢిల్లీ: భారతలో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రిసెర్గీ లావ్రోవ్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అంతకు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంక
Read Moreకనీసం 150 సీట్లు గెలవాలె
బెంగళూరు: పనితీరు ఆధారంగానే ఈ సారి టికెట్లు కేటాయిస్తామని, పనిచేయకుండా.. లాయల్టీ, సీనియరిటీ అంటే కుదరదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం
Read Moreయుద్ధంపై భారత విధానం బాగుందన్న రష్యా మంత్రి
న్యూఢిల్లీ: ఓ వైపు ఉక్రెయిన్ తో రష్యాం యుద్ధం ఇప్పటికీ కొనసాగుతున్న వేళ రష్యా భారత పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ
Read More80 కోట్ల మందికి ఫ్రీగా వైద్యం అందించాం
కర్ణాటక: ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 80 కోట్ల పేదలకు ఫ్రీగా వైద్యమందించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం చిక్కబళ్లాప
Read Moreభారత్, రష్యా సంబంధాలపై ఎలాంటి ఒత్తిళ్లు పనిచేయవ్
న్యూఢిల్లీ: భారత్ ఏం కోరినా ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లారోవ్ అన్నారు. ఈ విషయంలో ఇండియాతో చర్చలు జరుపుతున్నామ
Read Moreచండీఘడ్ను పంజాబ్కు బదిలీ చేయాలని తీర్మానం
చండీఘడ్: కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘడ్ను వెంటనే పంజాబ్కు బదిలీ చేయాలని సీఎం భగవంత్ మాన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంజాబ్ అసెంబ్లీలో తీర్మా
Read Moreఢిల్లీలో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సమావేశమయ్యారు
Read Moreమోడీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..
ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ ముంబైలోని ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. మోడీ హత్యకు కుట్ర చేసినట్లు ఈ మెయిల్లో పేర్కొన్నారు. ప్ర
Read Moreతెలంగాణ నుంచి రా రైస్ మొత్తం తీసుకుంటాం
న్యూఢిల్లీ: రా రైస్ తీసుకుంటామని పదేపదే చెబుతున్నా.. తెలంగాణ సర్కార్ కు అర్థం కావడం లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ధాన్యం సేకరణపై రాజ్య
Read Moreమీపై చైనా దాడి చేస్తే.. రష్యా ఆదుకుంటదా?
ఇండియాకు అమెరికా హెచ్చరిక న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ వార్పై భారత్ అనుసరిస్తున్న తీరు మీద అగ్రరాజ్యం అమెరికా మరోమారు అసంతృప్తిని వ
Read Moreపరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె
న్యూఢిల్లీ: పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను తొలగించడానిక
Read Moreకశ్మీర్లో ఎన్కౌంటర్.. టెర్రరిస్ట్ హతం
జమ్ము కశ్మీర్లోని షోపియాన్లో ఎన్ కౌంటర్ జరిగింది. తుర్కయాంగం ప్రాంతంలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాద
Read More












