దేశం

శరద్‌ పవార్‌కు ఐటీ నోటీసులు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.  మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే బాధ్

Read More

నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రైతు సాహసం

అవసరం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. నిజంగా తనకు కావాలని ఉంటే.. ఆ వస్తువు లేదా పని కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి సంఘటనే గుజరాత్ లో జరిగింది. తీవ్ర న

Read More

ఈడీకి సహకరించడం నా బాధ్యత 

ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ముందు హాజరు కాబోతున్నట్లుగా శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ తన ట్వీ

Read More

పూరీ రథయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు

పూరీ జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసి పోయింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి క

Read More

కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు

దేశంలో కరోనా ఉదృతి  ఇంకా కొనసాగుతోంది. గడిచిన  24  గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,070  కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత

Read More

కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది

వాణిజ్య సిలిండర్ ధర రూ.183.50 తగ్గింపు హైదరాబాద్ లో రూ.2242కు చేరిన కమర్షియల్ సిలిండర్ న్యూఢిల్లీ: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.

Read More

బస్ టికెట్‌తో పాటే దర్శనం టికెట్‌

రాష్ట్రం నుండి తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. తిరుమలకు వెళ్లే వారికి బస్ టికెట్‌

Read More

నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్

ఇవాల్టి నుంచి దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి వచ్చింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా మూసివే

Read More

అడవి పందుల కళేబరాల్లో ఆంత్రాక్స్ గుర్తింపు

అడవి పందుల కళేబరాల్లో గుర్తించిన అధికారులు తిరువనంతపురం: కేరళలో ఆంత్రాక్స్‌‌ కలకలం రేగుతోంది. అథిరాపిళ్లై ఫారెస్ట్ లో అనుమానాస్పదంగా

Read More

జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు స్టార్ట్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవనున్నాయి. ఆగస్టు  13 వరకు ఈ  సమావేశాలు కొనస

Read More

కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి

ఇంపాల్‌: మణిపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నోనీ జిల్లాలో కొండచరియలు ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కో

Read More

షిండే, ఫడ్నవీస్లకు మోడీ శుభాకాంక్షలు

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  కార్యకర్త స్థాయి నుంచి నుంచి సీఎంగా ఎదిగిన షిండేను

Read More

పీఎస్‌ఎల్‌వీ- సీ53 రాకెట్‌ ప్రయోగం సక్సెస్

తిరుపతి జిల్లాలోని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో) గురువారం (జూన్ 30న)  నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ 53 ప్రయోగం విజ&zwn

Read More