
దేశం
ఊరూ వాడా గణపతి బొప్పా మోరియా నినాదాలు.. ప్రముఖ ఆలయాలు, మండపాలు కిటకిట
దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు, గణేశ్ మండపాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ .. ఖైరతాబాద్ వినాయకుడిని గవర
Read Moreఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ
హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.గ్రామాల్లో పట్టణాల్లో వాడవాడలా గణేషులు ప్రతిమలు ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. హైదరా బాద్
Read Morevideo viral : టీచర్స్ డే సెలబ్రేషన్స్లో మూడో అంతస్థు పైనుంచి దూకిన విద్యార్థి.. వీడియో వైరల్
అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ స్టూడెంట్ చేసిన పనికి షాక్ అయ్యారు. అందరూ టీచర్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు.. స్కూల్లో ఉపాధ్యాయులను పూజి
Read Moreఒలింపిక్స్లో మోసం చేసినందుకు వినేష్ ఫొగట్కు మెడల్ రాకుండా దేవుడు శిక్షించాడు : బ్రిజ్ భూషణ్
మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ వినేష్ ఫొగట్ పై ఫైర్ అయ్యారు. వినేష్ ఫొగట్ ఒలంపిక్స్లో చీట్ చేసి ఫైనల్ వరకు వెళ్లిందని ఆయన శనివారం ఆరోపించారు. అందు
Read Moreహత్రాస్ రోడ్డు ప్రమాదంలో 17కు చేరిన మృతుల సంఖ్య
ఉత్తరప్రద్రేశ్లోని ఆగ్రా, అలీగఢ్ నేషనల్ హైవేపై శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డులో మృతుల సంఖ్య పెరిగింది. హత్రాస్ జిల్లా కన్వర్ పూర్ గ్రామంలోని
Read More‘వాటర్ సేవ్ చేద్దాం’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక పిలుపు
సూరత్: ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం రెడ్యూస్, రీయూజ్, రీచార్జ్, రీసైకిల్ మంత్రాన్ని పాటించాలని సూచి
Read Moreమాజీ సీఎం ఇంటిపై బాంబు దాడి.. ఒకరు మృతి
ఇంఫాల్: మణిపూర్ మాజీ సీఎం మైరెంబామ్ కొయిరెంగ్ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం టెర్రరిస్టులు రాకెట్బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వృద్ధుడు మరణించాడు. బాలిక
Read Moreఆస్పత్రి కట్టారు.. ఓపెనింగ్ మరిచారు
పాట్నా: పదేండ్ల కిందట రూ.5 కోట్లతో ఆ ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించారు. కానీ దాని ఓపెనింగ్ మాత్రం మరిచిపోయారు. ఇప్పటిదాకా ఒక్కరికి కూడా అందులో ట్రీట్మెం
Read Moreమనం దేవుళ్లమా కాదా అన్నది ప్రజలే నిర్ణయిస్తరు
ముంబై: మనం దేవుళ్లమా కాదా..? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేవుళ్లమని మనకు మనమే స్వయంగా ప్రకటించు
Read Moreగ్యాంగ్ రేప్ జరగలే..! ట్రైనీ డాక్టర్పై అఘాయిత్యం కేసులో సంచలనం
కోల్కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ట్రెయినీ డాక్టర్పై గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తున్నది. సంజయ్ రాయ్ ఒక్క
Read Moreహాస్టల్లో అగ్ని ప్రమాదం.. 17 మంది విద్యార్థులు సజీవ దహనం
నైరోబీ: కెన్యాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్కు చెందిన హాస్టల్లో అగ్నిప్రమాదం సంభవించి 17 మంది స్టూడెంట్లు సజీవ దహనమయ్యారు. మరో 13 మ
Read Moreక్రెడిట్, డెబిట్ కార్డులు వాడేవారికి పన్నుల మోత! చిన్న ట్రాన్సాక్షన్లపై 18 శాతం జీఎస్టీ?
న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే చిన్న సైజ్ పేమెంట్ ట్రాన్సాక్షన్లపై జీఎస్&zwnj
Read Moreఎస్డీఆర్ఎఫ్ కిందే కేంద్ర వరద సాయం
ఇరు రాష్ట్రాలకు కలిపి రూ.3,448 కోట్లు న్యూఢిల్లీ, వెలుగు : వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్
Read More