
దేశం
అమెరికాలో రాహుల్ కు గ్రాండ్ వెల్కమ్...
అమెరికాలోని డల్లాస్ కు చేరుకున్నారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అర్థరాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి.. డల్లాస్ ఎయిర్ పోర్టుకు చ
Read Moreకానిస్టేబుల్ని కిడ్నాప్ చేసిన బీజేపీ నేత..అఖిలేష్ యాదవ్ వీడియో వైరల్
లక్నో:యూపీలో బీజేపీ కార్యకర్తలు పోలీసులను కిడ్నాప్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీకి చెందిన కొంతమంది వ్యక్తులు పోలీసు లను కి
Read Moreవాట్సాప్ గ్రూప్లో గణేష్ పండుగ పోస్ట్ను తొలగించిన.. ప్రిన్సిపాల్ అరెస్ట్
రాజస్థాన్లోని కోటాలో గణేష్ చతుర్థి పండగకు సంబంధించిన పోస్టులను తొలగించినందుకు ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కమిటీ సోషల్ మీడియా గ్రూప్ నుంచ
Read Moreపీఓకే నివాసితులు భారత్లో చేరాలి..మా వారిగా పరిగణిస్తాం:రక్షణమంత్రి రాజ్నాథ్
జమ్మూ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) నివాసితులకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆఫర్ ఇచ్చారు. మిమ్మల్ని విదేశీయులుగా పరిగణిస్తున్న పాకిస్తాన్ లా కాకుండా
Read Moreతమిళ హీరో విజయ్ పార్టీకి ఈసీ గుర్తింపు
చెన్నై: ప్రముఖ తమిళ హీరో విజయ్ కి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం (టీవీకే)' పార్టీ ఈసీ వద్ద అధికా
Read Moreమానవ ముఖం కలిగిన వినాయకుడి ఒకేఒక్క ఆలయం ఉంది..ఎక్కడో తెలుసా?
గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17న గ
Read Moreరామగుండం మహిళా జవాన్ అనుమానాస్పద స్థితిలో మృతి
పెద్దపల్లి జిల్లా: దేశసేవ చేయడానికి ఇతర రాష్ట్రానికి వెళ్లిన తెలంగాణ మహిళా జవాన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. రామగుండం ఎన్టీపీసీ సుభాష్ నగర్ కు చె
Read MoreMP Jawhar Sircar resigne : వెస్ట్ బెంగాల్లో టీఎంసీ MP రాజీనామా.. ఎందుకంటే?
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ఎంసీ జవహర్ సిర్కార్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు సెప్టెంబర్ 8న టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీ
Read Moreకుప్పకూలిన బిల్డింగ్.. 8 మంది మృతి...
యూపీ లక్నోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాన్స్ పోర్ట్ నగర్లోని మూడంతస్తులు బిల్డింగ్ కుప్పకూలింది. ప్రమాదంలో 8మంది చనిపోగా.. 28మంది గాయ
Read Moreఘోరం: ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు.. 5 మంది మృతి..
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురం సమీపంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 5 మంది మృతి చెందగా మరో ఇ
Read Moreఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆధార్ కార్డు అప్లికేషన్ పై సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇకపై అస్సాంలో కొత్తగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు
Read Moremanipur violence:మణిపూర్లో మళ్లీ హింసా.. రాకెట్లు, డ్రోన్లతో దాడులు
మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగుతుంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాడులు, హత్యలు నమోదవుతున్నాయి. ఇంఫాల్ కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నుంగ్ చప్
Read Moreలక్నోలో కూలిన భవనం.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. లక్నోలోని ట్రాన్స్పోర్టు నగర్లో శనివారం ( సెప్టెంబర్ 7
Read More