దేశం
మోడీ సోషల్ మీడియా అకౌంట్లకు తిరంగ డీపీ
ఆజాదీ కా అమృత్మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ ఒక సామూహిక ఉద్యమంగా మారండని ఇటీవలే ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట
Read Moreరీ సైక్లింగ్ చేసేలా.. బంగారంతో రాఖీలు
అనుబంధానికి.. ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండగ రాఖీ. రాఖీ అంటే అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ. శ్రావణ పౌర్ణమి న
Read Moreమళ్లీ సభలోకి ఆ నలుగురు ఎంపీలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుని సస్పెండ్ అయిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణిక్కం ఠాగూర్, రమ్యా హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతిమణిపై
Read Moreచాలా దేశాల కంటే మనమే బెటర్
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చే చాన్సే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. కరోనా విపత్తు, సెకండ్ వేవ్, ఒమిక్రాన్
Read Moreగవర్నర్ కోష్యారీ మరాఠీలో ట్వీట్
ముంబై : గుజరాతీలు, రాజస్థానీలను పొగుడుతూ చేసిన కామెంట్లపై దుమారం రేగడంతో మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ సారీ చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేద
Read Moreకాంగ్రెస్ నేతలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహ్ం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుకు గోవాలో బార్ అండ్ రెస్టారెంట్ ఉందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని ఢిల్లీ హైకోర్టు సోమవారం తేల్చిచెప్
Read Moreతరుణ్ చుగ్తో చేరికల కమిటీ భేటీ
రాష్ట్రంలో బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వలసలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా బ
Read Moreపసిపాపను ట్రాక్టర్ టైర్ కింద పడేసిన మహిళ
ఉత్తర ప్రదేశ్: అన్నదమ్ముల భూమి గొడవ కారణంగా అభంశుభం ఎరుగని చిన్నారి ప్రాణాలు పోతుండే. తన భూమిని దున్నేముందు నా బిడ్డను చంపుకుంటూ వెళ్లమని ఓ మహిళ
Read Moreనిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు..
లోక్సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను స్పీకర్ ఓం బిర్లా ఎత్తివేశారు. మాణిక్కం ఠాగూర్, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతి మ
Read Moreబంగాళాఖాతంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా యావత్ భారత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. నింగి నేల అన్న తేడా లేకుండా వజ
Read Moreకేసీ వేణుగోపాల్లో భేటీ కానున్న టీ కాంగ్రెస్ నేతలు
హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్
Read Moreబీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను అరెస్ట్ చేయటంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పట్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన సీన
Read Moreమరోసారి రికార్డు సృష్టించిన జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. 2022, జులై నెలలో అత్యధికంగా లక్షా 48వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకట
Read More












