దేశం

జేడీయూ ఎఫెక్ట్ : రాజ్యసభలో మెజార్టీ కోల్పోయిన ఎన్డీయే

రాజ్యసభలో ఎన్డీయే మెజార్టీ తగ్గింది. బీజేపీతో జేడీయూ తెగతెంపులు చేసుకోవడంతో వైదొలగడంతో రాజ్యసభలో దాన్ని బలం తగ్గింది. జేడీయూకు రాజ్యసభలో వైస

Read More

శ్రీకాంత్ త్యాగికి 14రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్టడీ

నోయిడాలో ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించిన కేసులో బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే కోర్టుకు వెళ్లే సమయంలో శ్రీకాంత్ త్యాగి ఈ

Read More

మోడీ ఫొటోలతో రాఖీలు..విృందావన్ వితంతువుల అభిమానం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ఈ రక్షా బంధన్ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ మధురలోని విృందావన్‌లో నివసిస్తున్న వితంతువులు ప్రధాని నరేంద్

Read More

ప్రియాంక గాంధీకి మరోసారి కరోనా

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరోసారి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ప్రియాంక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నాకు కోవ

Read More

వరుస సెలవులపై కలెక్టర్​కు స్టూడెంట్ మెయిల్

వయనాడ్​: స్కూల్​కు సెలవుంటే బాగుండు అని ప్రతీ స్టూడెంట్ కోరుకుంటాడు. కానీ కేరళలోని వయనాడ్​కు చెందిన విద్యార్థి ఆలోచన దీనికి భిన్నంగా ఉంది.  వరుస

Read More

పార్టీల ఉచితాల ప్రకటనలు : సుప్రీం కోర్టులో పిల్

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలు చేసే ఉచితాల ప్రకటనలపై, ఆర్థిక వ్యవస్థపై ఉచితాల ప్రభావాన్ని అధ్యయనం చేసేంద

Read More

ఉపరాష్ట్రపతి స్థానం..ఎన్నిక వివాదాలు

రాజ్యాంగంలోని ఐదో విభాగంలో 63 నుంచి 71 వరకు గల ఆర్టికల్స్​ ఉపరాష్ట్రపతి గురించి వివరిస్తాయి. దీన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఉపరాష్ట్రపతికి

Read More

గుజరాత్​ ఇన్ఫర్మేషన్​ కమిషన్​ సంచలన నిర్ణయం

అహ్మదాబాద్: ఆర్టీఐ యాక్ట్​ను ఉపయోగించి.. అధికారులను ఇబ్బందులకు గురి చేసిన 9 మందిపై గుజరాత్​ ఇన్ఫర్మేషన్​ కమిషన్​ (జీఐసీ) లైఫ్​ టైం బ్యాన్​ విధించింది.

Read More

బిహార్ లో నేడు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

ఆర్జేడీ, కాంగ్రెస్‌‌, లెఫ్ట్​తో కలిసి మహాకూటమి ఏర్పాటు ఇయ్యాల సీఎంగా బాధ్యతలు.. డిప్యూటీ సీఎం తేజస్వీ ఆర్జేడీతో నితీశ్ జట్టు కట్టడంపై బీజే

Read More

రూ. 26 లక్షలు పెరిగిన మోడీ ఆస్తి

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు రూ. 2.23 కోట్లుగా పీఎంవో ప్రకటించింది. గతేడాది మార్చి 2021 చివరి నుంచి  ఈ ఏడాది మార్చి 31 2022 నాటికి మోడీ ఆస్తులు &

Read More

బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

బీహార్లో కొత్త సర్కారు ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుక

Read More

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు వెనుకబడే ఉన్నారు

75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారని  జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. పార్లమెంట్లో  

Read More

గిరిజనుల రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతం పెంచాలె

పోడు భూముల సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్

Read More