దేశం

స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన తుపాకులతో గన్ సెల్యూట్

స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు అధికారులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను సమకూరుస్తున్న

Read More

మహారాష్ట్రలో జోరు వానలు..కొట్టుపోయిన కార్లు

ముంబై/ఇండోర్: మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కొల్హాపూర్, సంగ్లీ, సతారా, నాగపూర్ జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. లో

Read More

బీజేపీ హయాంలో 6 వేల కోట్ల టోల్ ట్యాక్స్ స్కామ్ జరిగింది

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ హయాంలో రూ.6 వేల కోట్ల టోల్ ట్యాక్స్ స్కామ్ జరిగిందని ఆప్ ఆరోపించింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించ

Read More

21 నుంచి కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎంపికకు ఎన్నిక

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రెసిడెంట్ ఎంపిక కోసం ఈ నెల 21 నుంచి ఎలక్షన్ ప్రాసెస్ మొదలుకానుంది. పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ వర్

Read More

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీ

Read More

సీనియర్​ అడ్వొకేట్​లను అనుమతించను

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్​ అడ్వొకేట్​లకు సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ షాక్​ ఇచ్చారు. అర్జంట్​ లిస్టింగ్​ కేసులను ప్రస్తావించేందుకు వారికి అనుమతి ఇ

Read More

చీఫ్ జస్టిస్ గా​ ఉదయ్​ ఉమేశ్​ లలిత్..27న ప్రమాణం​

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్​ లలిత్​ నియమితులయ్యారు. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఫైల్​పై సంతకం చేశ

Read More

కాంగ్రెస్ నిరసనలపై ప్రధాని మోడీ సెటైర్ 

పానిపట్/న్యూఢిల్లీ : బ్లాక్ మ్యాజిక్ తో ప్రతిపక్ష పార్టీకి ఉన్న చెడ్డ రోజులు పోవని, వాళ్లు మళ్లీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేరని ప్రధాని నరేంద్ర మోడీ

Read More

సునీల్ బన్సల్కు ప్రమోషన్..తెలంగాణ ఇంచార్జ్గా నియామకం

ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ చీఫ్ జేపీ నడ్డా తెలంగాణ, ఒడిశా, బెంగాల్​లకు ప్రభారీగా నియామకం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్​ గతంలో బ

Read More

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన  రైల్వే బ్రిడ్జి ఈ నెల 13న ప

Read More

ముంబైలో కొత్తగా 852 కొవిడ్ కేసులు

ముంబైలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించింది. 24 గంటల్లో కేసుల సంఖ్య 79శాతం పెరిగింది. బుధవారం ముంబైలో 852 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి

Read More

సుప్రీంకోర్టులో నుపుర్‌ శర్మకు భారీ ఊరట

ఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనకు ప్రాణహాని ఉందన్న విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత

Read More

బీజేపీ రాష్ట్ర ఇంఛార్జిగా సునీల్ బన్సల్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కీల నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని

Read More