దేశం
హర్ ఘర్ జల్ ఉత్సవ్ లో పాల్గొన్న ప్రధాని మోడీ
జల్ జీవన్ మిషన్ కింద మూడేండ్లల్లో 7 కోట్ల గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఆయన గోవాలో హర్ ఘర్ జల్ ఉత్సవ్ లో వ
Read More‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’కి బీహార్ డిప్యూటీ సీఎం సాయం
‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’ ప్రియాంకా గుప్తా కన్నీటి పర్యంతమైంది. తాను జీవనోపాధి కోసం నడుపుతున్న టీ స్టాల్ను పాట్నా మున్సిపల్ అధికారులు తీస
Read Moreబకాయిలపై కేంద్ర విద్యుత్ శాఖ కీలక నిర్ణయం
పీఓఎస్ఓసీఓ నుండి విద్యుత్ కొనకుండా నిషేధం.. నిన్న అర్ధరాత్రి నుండే అమల్లోకి న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. త
Read Moreఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా
ఈ నెల 21న రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మునుగోడు బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. దీనికి సంబంధించి అధికారిక షెడ్యూల్ రి
Read Moreదేశంలో క్రమంగా పెరుగుతున్న రోజువారీ కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15, 754 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి చేరుక
Read Moreసిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. 21 చోట్ల రైడ్స్
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీలో 21 చోట్ల సీబీఐ సోదాలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీశ్ సిసోడియా, ఎక్సైజ్ కమిషన
Read Moreమహారాష్ట్రలో ఆత్యాధునిక తుపాకుల కలకలం
ముంబై: మహారాష్ట్రలో ఆత్యాధునిక తుపాకుల కలకలం రేగింది. రాయ్గఢ్ సముద్ర తీరంలో ఏకే 47 రైఫిల్స్, బుల్లెట్లు ఉన్న అనుమానాస్పద బోటు
Read Moreకరోనా సోకినప్పుడు నాకూ ఇవే ట్యాబ్లెట్లు రాశారు
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీలు తమ మందులనే పేషెంట్లకు రాయాలంటూ డాక్టర్లకు భారీ ఎత్తున తాయిలాలు ఇస్తున్నాయని సుప్రీంకోర్టుకు ‘మెడికల్, సేల్స్ రిప్రజె
Read More20వ తేదీ నుంచి తెలుగులో స్వరాజ్ సీరియల్
తెలుగులో ‘స్వరాజ్’ సీరియల్ రేపటి నుంచి డీడీ యాదగిరి చానెల్ లో ప్రసారం పద్మారావునగర్, వెలుగు: ఆజాదీకా అమృత్ మహోత్సవ్
Read Moreప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం వీహెచ్పీ
విశ్వహిందూ పరిషత్..ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల్లోని ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం. అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీం కోర్టులో విజయం సాధించిన
Read Moreడోలో 650 అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కరోనా సమయంలో రోగులకు డోలో-650 ప్రిస్క్రైబ్ చేసినందుకు వెయ్యి కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారంటూ దాఖలైన పిల్ పై సుప్రీంకోర్టుల విచారణ చేపట్టింది. ఈ సందర్
Read Moreభారత్ జోడో యాత్రపై ఏఐసీసీ సమావేశం
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు, పలు రాష్ట్రాల ఇంఛార్జ్ లు సమావేశం అయ్యారు. కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమావే
Read Moreనకిలీ పోలీస్ స్టేషన్.. దిమ్మతిరిగేలా బీహార్ గ్యాంగ్ ప్లాన్
నకిలీ పోలీసులు గురించి వినడం మామూలే.. కానీ నకిలీ పోలీస్ స్టేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా.. అవును బీహార్లో నకిలీ పోలీస్స్టేషన్ నడుపుతున్న ఓ ము
Read More












