దేశం
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు మరో షాక్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 26 న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేస
Read Moreనితీష్, కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఆసక్తికర పరిణామం
సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా&nb
Read Moreపాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
పాట్నాలో బీపీఎస్సీ (BPSC) (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) అభ్యర్థులు.. పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరీక్షల షెడ్యూల్ కు వ్యతిరేకంగా వారు ఆందోళన
Read Moreప్రధాని మోడీకి ఏ లక్ష్యం లేదు
బీహార్: ప్రధాని మోడీకి ఏ లక్ష్యంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీహార్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ .. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తో సమావేశమయ్య
Read Moreసోనియా గాంధీకి మాతృవియోగం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్
Read Moreమోడీ భోజనానికి బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయట్లె
తన ఆహార ఖర్చులను ప్రధాని మోడీ స్వయంగా భరిస్తున్నాడని పీఎం ఆఫీస్ ప్రకటించింది. ప్రభుత్వ బడ్జెట్ నుంచి మోడీ భోజనానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తె
Read Moreవినాయక చవితి...వెల్లివిరిసిన మతసామరస్యం
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ముంబయిలోని లాల్ బాగ్చా రాజా పండాల్ కు భార
Read Moreజమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ కు మరో షాక్
జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీలో ఫిరాయింపుల పరంపరం కొనసాగుతోంది. గులాం నబీ ఆజాద్ బాటలో మరికొంత మంది హస్తం
Read Moreదేశాన్ని రెండు వర్గాలుగా విభజిస్తున్న మోడీ
న్యూఢిల్లీ: పీఎం మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తన మిత్రులను ధనవంతులను చేసేందుకు సామాన్యులను మోడీ
Read Moreమోండల్కు అత్యంత సన్నిహితుడి ఇళ్లపై సీబీఐ సోదాలు
పశువుల కుంభకోణం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. పశ్చిమబెంగాల్ లో ఈ స్కాంలో ప్రమేయం ఉన్న తృణమూల్ నేతలు, వారికి అత్యంత సన్నిహితుల ఇళ్లపై మెరుపు దాడు
Read Moreరాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలె
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. కష్టపడి తెలంగాణ సాధించిన వ్యక్తిని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని అన్న
Read Moreఅమరుల కుటుంబాలకు అండగా ఉంటాం
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. గల్వాన్ లోయలో అమరుల త్యాగం మరువలేనిదని చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు
Read Moreజార్ఖండ్ బీజేపీ మహిళా నేత సీమా పాత్ర అరెస్ట్
తన ఇంట్లో పనిచేసే ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన మహిళా నేత సీమా పాత్రను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పని
Read More












