దేశం

ఎమ్మెల్యేను ప్రశ్నించిందని అరెస్ట్‌‌ చేసిన్రు

బెంగళూరులో ఘటన బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో భూ ఆక్రమణకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌‌ లింబావలికి వినతిపత్రం ఇవ్వడానికి వచ

Read More

విపక్షాలు ఏకమైతే 2024లో విభిన్న ఫలితాలు

2024లో ప్రతిపక్షాలు ఏకమైతే దేశంలో విభిన్న ఫలితాలు వస్తాయని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. మ‌ణిపూర్‌లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేప

Read More

డిజిటలైజేషన్ వల్ల ఎంతో మేలు 

హైదరాబాద్ : గుజరాత్ ఇవాళ పవర్ పుల్ స్టేట్ గా ఉందంటే కారణం ప్రధాని నరేంద్ర మోడీ ముందుచూపే అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రధాన

Read More

వెస్ట్ బెంగాల్ సర్కార్‌‌కు షాక్ ఇచ్చిన ఎన్జీటీ

చెత్త నిర్వహణలో విఫలమైనందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి రూ. 3,500 కోట్ల జరిమానా విధించింది. ఆరోగ్య సమస్యలను వాయిదా

Read More

మహిళతో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎమ్మెల్యే

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి ఓ మహిళా కార్యకర్తను జైలులో పడేస్తానని బహిరంగంగా బెదిరించిన ఘటన బెంగళూరులో జరిగింది. దీంతో ఎమ్మెల్యే లిం

Read More

సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

ఫెడరలిజాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా

Read More

పద్మశ్రీ గ్రహీతను బలవంతంగా డ్యాన్స్ చేయించిన సోషల్ వర్కర్

ఒడిషాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహిత  కమలా పుజారి తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితమే ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య విషమించిందని,

Read More

మనీలాండరింగ్ కేసు.. ఫ‌తేహీని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

జైలులో ఉన్న క్యాన్ మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న ₹ 200 కోట్ల దోపిడీ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి నోరా ఫతేహీని నేడు ఢిల్లీ పోలీసులు ప్

Read More

ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో ఘోర ప్రమాదం

నలుగురు మృతి.. మరో 14 మందికి గాయాలు నేపాల్ నుంచి గోవాకు వెళ్తున్న బస్సు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో ప్రమాదం జరిగింది. బస్సున

Read More

డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో మృతి

ఉత్తరప్రదేశ్ లో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన వ్యక్తి వీడియో వైరల్ గా మారింది. బరేలీలోని హోటల్ లో ఒ బర్త్ డే పార్టీకి ప్రభాత్ ప్రేమి అనే వ్యక్తి హాజరయ్యాడు

Read More

కూతురి మృతిపై కోర్టును ఆశ్రయించిన తండ్రి కేసులో నోటీసులు

కరోనా వ్యాక్సిన్ కారణంగానే తన కుమార్తె కోల్పోయిందని ఆరోపిస్తూ.. రూ.1000 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ దిలీప్ లునావత్ అనే వ్యక్తి వేసిన పిటిషన్

Read More

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

న్యూడిల్లీ: జనాభా పెరుగుదలతో దేశంలో ఎదురవుతున్న సమస్యలను తగ్గించేందుకు రూల్స్, రెగ్యులేషన్లను రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టుల

Read More

ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

న్యూఢిల్లీ: జర్మనీకి వెళ్లాల్సిన రెండు విమానాలు రద్దు కావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 700 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. స

Read More