దేశం
భారత్కు నేనే బెస్ట్ ఫ్రెండ్
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్ కు చెందిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప
Read Moreమలయాళీల నూతన సంవత్సరం నేడే
కేరళ వ్యాప్తంగా ఓనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన దేశంలో సమైక్యత పొంపొంది, ప్రజల మధ్య సోదరభావం వర్థిల్లాలని కాంక్షిస్తూ పలువురు ప్రముఖులు ద
Read Moreఎంపీ అనుచరుడిని అంటూ అమిత్ షా చుట్టూ చక్కర్లు
కేంద్ర హోం మంత్రి ముంబై పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. సోమవారం ముంబైలో అమిత్ షా పర్యటించారు. ఈ సమయంలో హోం శాఖ అధికారినని చెప్పుకొంటూ.. అమ
Read Moreరెండో రోజు భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్ర నేడు కన్
Read Moreభూపేన్ హజారికాను డూడుల్ తో స్మరించుకున్న గూగుల్
‘భారత రత్న’ భూపేన్ హజారికా గురించి ఎంత చెప్పినా తక్కువే. గాయకుడు, కళాకారుడు, నటుడు, చిత్ర నిర్మాత, సంగీత విద్వాంసుడు, కవి, బహుముఖ ప్రజ్ఞాశ
Read Moreప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం నేడే
‘‘విద్య అంటే.. ఇప్పటికే మనుషులందరిలో ఉన్న పరిపూర్ణతను వ్యక్తపర్చడం’’ అని స్వామి వివేకానంద అన్నారు. విద్యతోనే సామాజిక మార్పు సా
Read Moreవిదేశాంగ శాఖ రోజువారీ మీడియా వ్యవహారాల నిర్వహణ
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్.. ఆ శాఖకు సంబంధించి రోజువారి మీడియా వ్యవహారాలు నిర్వహించనున్నారు. ఈ బా
Read Moreమతపరమైన అంశాలకు వేరే చోట్లున్నయ్
హిజాబ్ బ్యాన్పై విచారణలో సుప్రీం బెంచ్ న్యూఢిల్లీ: రైట్ టు డ్రెస్ అంటే రైట్టు నాట్ డ్రెస్ కూడానా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హిజబ్ బ్
Read Moreకీలక పోస్టులను వారికి కేటాయించడం ఇదే మొదటిసారి
లండన్: బ్రిటన్ కేబినెట్లో మనోళ్లు ఇద్దరికి అవకాశం దక్కింది. భారతి సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్ మాన్, అలోక్ శర్మకు మంత్రి పదవులు దక్కాయి. సుయెల్లాక
Read Moreవిచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వాడకం
టాప్లో అజిత్రోమైసిన్: లాన్సెట్ స్టడీ న్యూఢిల్లీ: ఇండియన్లు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ వాడుతున్నారని లాన్సెట్స్టడీలో బయటపడింది. కరోనాకు ముందు
Read Moreవిద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం
కేంద్ర కేబినెట్ నిర్ణయం 18.70 లక్షల మంది స్టూడెంట్లకు లబ్ది కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడి న్యూఢిల్లీ: ‘పీఎం&nda
Read Moreహైదరాబాద్ కేంద్రంగా రిజిస్టరైన 2 డిస్టిలరీ కంపెనీలపై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహారాలపై దృష్టిపెట్టింది. సీబీఐ నమో
Read Moreఇవాళ కర్తవ్యపథ్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
నేతాజీ స్టాట్యూ, సెంట్రల్ విస్టా లాన్స్ ప్రారంభించనున్న మోడీ రేపటి నుంచి పబ్లిక్కు అనుమతి న్యూఢిల్లీ
Read More












