దేశం
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం గౌరవంగా ఉంది
ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్
Read Moreనిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తాం
ఉత్తరాఖండ్ లో ఇటీవల హత్యకు గురైన 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకితా భండారి తల్లిదండ్రులు, బంధువులను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. అంకితా భండారి
Read Moreఅంబులెన్స్ కోసం ప్రధాని కాన్వాయ్ నిలిపివేత
గుజరాత్ : ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ను నిలిపేయడం సర్వసాధారణం. ప్రధాని మొదలు మంత్రుల వరకు ఎవరి కాన్వాయ్ రోడ్డుపైకి వచ్చ
Read Moreనామినేషన్ దాఖలు చేసిన మల్లిఖార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ఆఫీసులో అధికా
Read Moreనామినేషన్ దాఖలు చేసిన శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రా
Read Moreకర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
ఎట్టి పరిస్థితుల్లో యాత్ర కొనసాగుతుంది: రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళలో 22 రోజులపాటు 457 కిలోమీటర్లు సాగిన రాహుల్ గాంధీ యాత్ర బెంగళూరు: కర్ణాట
Read Moreపీఎఫ్ఐ బ్యాన్ పై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు
పీఎఫ్ఐ సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇటీవలే ఐదేండ్ల పాటు పీఎఫ్ఐ బ్యాన్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో
Read Moreకాంగ్రెస్ అధ్యక్ష పోటీ నుంచి దిగ్విజయ్ ఔట్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. మల్లిఖార్జున్ ఖర్గేకు మద్ధతుగా ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు
Read Moreగాంధీ నగర్ – ముంబయి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గాంధీ నగర్, ముంబయి సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించారు. గాంధీనగర్ రైల్వే స
Read Moreరాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం పిలుపు
హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అనుబంధ సంస్థలకు విరాళాలు
Read Moreసీడీఎస్గా బాధ్యతలు చేపట్టిన అనిల్ చౌహాన్
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా అనిల్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. బిపిన్ రావత్ మరణంతో అనిల్ చౌహాన్ ను కొత్త సీడీఎస్ గా కేంద్రం నియమించింది. అంతకుముందు ఆయన
Read Moreరెపో రేటు అరశాతం పెంచిన ఆర్బీఐ..
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. తాజా పెంపుతో కలుపుకొని రెపో రేట
Read Moreకాంగ్రెస్ చీఫ్ రేసులో ఖర్గే.. దిగ్విజయ్ సింగ్ ఔట్!
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ అధ్యక్ష బరిలో నిలిచేందుకు
Read More












