దేశం

కేఎన్ త్రిపాఠీ నామినేషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. పార్టీ సీనియర్లు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ తో పాటు జార్ఖం

Read More

మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రాలేదు

మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చామన్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని.. ఇందు

Read More

రాజ్యసభ ప్రతిపక్షనేత పదవికి మల్లిఖార్జున ఖర్గే రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే... రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్

Read More

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి

వాణిజ్య సిలిండర్ ధరలు, విమాన ఇంధన ధరలపై చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధరపై రూ.25.5 తగ్గించాయి. అటు ఏవియేష

Read More

దేశంలో ప్రారంభమైన 5జీ సేవలు

దేశంలో 5 జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్ ను  ప్రధాని మోడీ లాంచ్ చేశార

Read More

ఉత్తరాఖండ్ లో భారీగా హిమపాతం

ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లోని హిమపాతం సంభవించింది. అకస్మాత్తుగా మంచు పెళ్లలు వేగంగా కొండల మీద నుంచి జారి పడ్డాయి. అయితే కేదార్ నాథ్ ఆలయానికి ఎటువంటి న

Read More

ఆడపిల్ల పుడితే వెండి నాణెం ఇస్తం

చంద్రపూర్: దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని చంద్రాపూర్​ఎమ్మెల్యే ఓ కొత్త సాంప్రదాయాన్ని మొదలుపెట

Read More

దేశ భవిష్యత్తును సిటీలే నిర్ణయిస్తాయి

గుజరాత్​లోని గాంధీనగర్ ‑ ముంబై మధ్య వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలు, అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్‑1ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించ

Read More

ఖర్గేకే గెలుపు చాన్స్ ..!

కాంగ్రెస్ చీఫ్​రేసులోకి ఖర్గే గెహ్లాట్, దిగ్విజయ్ తప్పుకోవడంతో రంగంలోకి కర్నాటక నేత  ఖర్గేతో పాటు బరిలో థరూర్, కేఎన్ త్రిపాఠి  గాంధ

Read More

రాష్ట్రపతి చేతుల మీదుగా ప్లే బ్యాక్ సింగర్ అవార్డు

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం చారిత్రాత్మ ఘట్టానికి వేదికైంది. జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా ఎంపికైన గిరిజన మహిళ నంజియమ్మకు..ఆదివాసీ తెగలో జన

Read More

రూ.5,551 కోట్ల నిధులను సీజ్ చేసిన ఈడీ

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షావోమీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.5,551 కోట్ల నిధులను  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట

Read More

పోలీసులకు, మావోస్టులకు మధ్య ఎదురు కాల్పులు

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు హతమైంది. గడ్చిరోలి జిల్లా కపేవాన్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆమె మృతద

Read More

అట్టహాసంగా 68వ జాతీయ చ‌ల‌నచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

ఢిల్లీ : 68వ జాతీయ చ‌ల‌నచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్

Read More