దేశం

జర్నలిస్ట్ రోహిత్ శర్మకు శామ్ పిట్రోడా క్షమాపణ

న్యూయార్క్: కాంగ్రెస్​ నేతల దాడికి గురైన జర్నలిస్ట్ రోహిత్ శర్మకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా క్షమాపణలు చెప్పారు. ఇటీవల ప్రతిపక్షనేత

Read More

మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి

న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు: జస్టిస్ హిమా కోహ్లీ అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిన్రు? చైల్డ్, ఫ్యామిలీ కోర్టులు మహిళ

Read More

ఈ టర్మ్​లోనే జమిలి ఎన్నికలు!

మోదీ 3.0 సర్కార్ హయాంలోనే అమలుకు కసరత్తు  వన్ నేషన్, వన్ ఎలక్షన్ దిశగా ఎన్డీయే అడుగులు  అన్ని పార్టీల నుంచీ మద్దతు లభి

Read More

నాగ్​పూర్​ నుంచి సికింద్రాబాద్​కువందే భారత్

 నేడు వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలోని నాగ్​పూర్​ నుంచి  సికింద్రాబాద్​కు వందే భారత్ రైలు సేవలు

Read More

మీరట్​లో బిల్డింగ్ కూలి ...... 10 మంది మృతి

మీరట్: ఉత్తరప్రదేశ్​లోని మీరట్​లో ఘోరం జరిగింది. మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. వీరిలో 5 నెలల పాప సహా ఆరు

Read More

రెండ్రోజుల్లో రిజైన్​ చేస్త ... ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​ ప్రకటన

నిర్దోషినని జనం తీర్పిస్తే తప్ప సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ అరెస్టయితే రాజీనామా చేయొద్దంటూ సీఎంలకు సూచన న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్

Read More

ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. ప్రక్రియ మొదలైందా?

మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం  కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ ప్రభుత్వమే  ఒక దేశం.. ఒకే ఎన్నికల ప్రక్రియను అమలు చే

Read More

ఫ్రెండ్స్​ ఎంత విలువైన వారో తెలుసా..

ఎన్నేళ్లయినా.. చిన్ననాటి ఙ్ఞాపకాలు అంటే ఎంతో ఇష్టపడతారు.  ఎంత ఆపదలో ఉన్నా.. ఎన్ని కష్టాల్లో ఉన్నా.. స్కూల్​ ఫ్రెండ్స్​.. కాలేజీ ఫ్రెండ్స్​.. కనిప

Read More

పాల ధరలు పెరుగుతున్నాయి.

దేశంలో ఇప్పటికే నిత్యావసరాలు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.  అయితే ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం అక్కడి ప్రజలకు మరోషాక్​ ఇచ్చింది.  దీంతో సామాన్యు

Read More

మహారాష్ట్ర పవర్ సప్లై కాంట్రక్ట్‌పై.. జైరాం రమేష్ షాకింగ్ కామెంట్స్

అదానీ గ్రూప్‌కు పవర్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై మహారాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆదివారం మండిపడ్డారు. మహారాష్ట్రలో విద్యుత్

Read More

చేతబడి చేస్తున్నారనే అనుమానంతో 5మందిని దారుణంగా హతమార్చిన గ్రామస్థులు 

ఈ మధ్యకాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలు కారణంగా ఇతరులు బలౌతున్నారు. తాజాగా చేతబడి చేస్తున్నారనే కారణంగా ఒకే కుటుంబానికి చెందిన

Read More

భూమిపై చంద్రుడు రెండు నెలలు తిరుగుతాడు: శాస్త్రవేత్తలు

చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పాట పాడుతూ పిల్లలకు అన్నం పెడుతుంటారు..  ఇది పాట కాదని నిజం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపైకి ఒక చిన్

Read More

పెద్దపల్లి గుండ్లమ్మ చెరువు దగ్గర నిమజ్జన ఏర్పాట్లు ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం సీపీ పరిశీలన

  గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువు దగ్గర నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం

Read More