దేశం
ఢిల్లీలో 43 మంది MLAలను చీల్చేందుకు బీజేపీ కుట్ర:సిసోడియా
ఢిల్లీలో 43 మంది MLAలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. తెలంగాణలోనూ 100కోట్లతో ఎమ్మెల్యేల కొ
Read Moreవల్సాద్లో వందే భారత్ రైలుకు మరోసారి ప్రమాదం
గుజరాత్లోని వల్సాద్ సమీపంలో వందే భారత్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన వల్సాద్కు చెందిన అతుల్ సమీపంలో జరిగింది. వందేభారత్
Read Moreతన అవినీతి పై చర్చ జరగకుండా ఉండేందుకే కేజ్రివాల్ కొత్త నాటకం : అనురాగ్ ఠాకూర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తన అవినీతి పై చర్చ జరగకుండా ఉండేందుకే కరెన్సీ నోట్లు అంశాన్ని లేవనెత్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించార
Read Moreఛత్ పూజ కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి 30మందికి గాయాలు
బీహార్ లో ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి 30మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లా శ
Read Moreభారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ము కోయ కళారూపం
రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. మహబూబ్ నగర్ లో సాగుతున్న ఈ యాత్రలో ఖమ్మం జిల్లా ఆదివాసీలు కొమ్ము కోయ డ్యాన్స్
Read Moreడీఎంకే నేత వ్యాఖ్యలపై సీఎంను ప్రశ్నించిన ఖుష్భూ
డీఎంకే నేత సైదాయ్ సాదిక్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఖుష్భూ సుందర్ మండిపడ్డారు. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
Read Moreప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం.. నేడు ఆవిష్కరణ
రాజస్థాన్లోని రాజ్ సమంద్ జిల్లా నాథ్ద్వారా టౌన్లో నిర్మించిన 369 అడుగుల శివుడి విగ్రహాన్ని ఈ రోజు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించనున్నారు.
Read Moreఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. దీపావళి మరుసటి రోజు కాలుష్యం అధికం కాకపోయినా.. గత రెండు రోజులుగా నుంచి పరిస్ధితి దారుణంగా తయ
Read Moreప్రతిపక్ష నేతలకు భద్రతను తొలగించిన మహా సర్కార్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష మహారాష్ట్ర వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమికి చెందిన 25 మంది కీలక నేతలకు భద్రతను
Read Moreఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళ్లాల్సని ఇండిగో విమానం 6E2131 టేకాఫ్ అవుతుండగా ఉన్నట్టుండి మ
Read Moreరాంపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ
లక్నో: సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజం ఖాన్పై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే పదవికి ఆయనను అనర్హుడిగా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ప్రధాని నరేంద్ర
Read Moreయాపిల్ తోటలు, ఇండ్లు వదిలి జమ్మూకు పండిట్ల వలస
శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్లోని చౌదరీ గుండ్లో కొద్దిరోజుల కిందటి వరకూ 8 హిందూ కుటుంబాలు, 25 ముస్లిం కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ ఊర్లో హిందువులెవరూ లే
Read Moreదశాబ్దాలుగా టెర్రరిజంతో పోరాడుతున్నం - జై శంకర్
టెర్రర్ కష్టాల గురించి ఇండియాకే ఎక్కువ తెలుసు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవాలె రాజకీయాలకతీతంగా ఒక్కటై ఫైట్ చేయాలె విదేశాంగ మంత్రి
Read More












