దేశం
మహిళలతో బతుకమ్మ ఆడిన రాహుల్, రేవంత్
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బతుకమ్మ ఆడారు. మహబూబ్ నగర్ జిల్లా గొల్లపల్లిలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ
Read Moreఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీపావళి మరుసటి రోజు కాలుష్యం పెద్దగా పెరగకపోయినా.. గత రెండు రోజుల నుంచి పరిస్ధితి భిన్నంగా
Read Moreభారీ స్థాయిలో ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు..!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత కంపెనీ పాలనా వ్యవహారాల్లో భారీ మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది
Read Moreమార్నింగ్ వాకర్స్ తో రాహుల్ రన్నింగ్
మహబూబ్ నగర్ జిల్లాలో 5వ రోజు రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. జడ్చర్ల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. గొల్లపల్లి నుంచి ప్రారంభమైన యాత్
Read More2.3 అడుగుల వ్యక్తికి వివాహం
అతని ఎత్తు 2.3 అడుగులు మాత్రమే. తక్కువ ఎత్తు ఉండడంతో పెళ్లి కావడం లేదు. ఎవరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో అతను తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. చా
Read Moreయమునా నదిలో స్నానం చేసేందుకు అనుమతి లేదు
ఢిల్లీలోని యమునా నది వద్ద ఛత్ పూజ కోసం ఘాట్ లు ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్జీటీ ఆదేశాల ప్రకారం.. నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి అనుమతి లేదు. అలా
Read Moreఅభిషేక్ కు పలువురు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నయి: సీబీఐ
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు బెయిల్ పిటిషన్ పై అభిప్రాయం తెలపాలని సీబీఐకి ఢిల్లీలోని సీబీఐ స్
Read Moreటీఎంసీ ఎమ్మెల్యే భార్యకు రూ. కోటి లాటరీ
కోల్కతా: లాటరీల పేరుతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) మనీ లాండరింగ్కు పాల్పడుతోందని బెంగాల్ అపోజిషన్ లీడర్ సువేందు అధికారి ఆరోపించారు. టీఎంసీ
Read Moreబీజేపీ టికెట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్త: కంగనా రనౌత్
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చా
Read Moreడీఎంకే నేత వ్యాఖ్యల వ్యవహారం : స్టాలిన్ కు ఖుష్బూ ప్రశ్న
డీఎంకే నేత సైదై సాదిఖ్ బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ పై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు డీఎంకే ఎం
Read Moreమోడీ నల్లచట్టాలకు కేసీఆర్ మద్దతిచ్చిండు : రాహుల్ గాంధీ
టీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసే పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజల ఉసురు పోసుకుంటున్
Read Moreసీఎం ఆహ్వానం.. కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్న ఎన్టీఆర్
తన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండడం ఆసక్తికరంగా మారింది. సీఎం మసవరాజ
Read Moreసీఎం అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారో ప్రజలే చెప్పాలి: కేజ్రివాల్
గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారో ప్రజలే చెప్పాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. సీఎం అభ్యర్థిపై తమ అభిప్రాయాలు తెలియజేయాలన్నార
Read More












