దేశం

కశ్మీర్లో ఎన్కౌంటర్లో..నలుగురు ఉగ్రవాదులు హతం

దక్షిణ కశ్మీర్లో భద్రతాబలగాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్ర

Read More

నవంబరులో బ్యాంకులకు 10 రోజులు సెలవులు

నవంబర్ నెలలో బ్యాంకులకు దాదాపు 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ సెలవుల్లో న

Read More

కర్నాటకలో కుప్పకూలిన రథం.. తప్పిన ప్రమాదం

కర్నాటకలో రథం కుప్పకూలిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. చామరాజనగర్ లోని వీరభద్రేశ్వర ఆలయానికి చెందిన రథానికి ఉన్న చక్రం విరగడంతో ఒక్కసారిగా పడిపోయింది.

Read More

చెన్నైకు ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు కురిసే అవకాశం

చెన్నైలో కుండపోత వర్షం కురిసింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నుంగంబాక్కంలో ఒక్క రోజులో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెన్నై శివారు రెడ

Read More

ప్రభుత్వ ఆస్తులను మోడీ సర్కారు అమ్మేస్తోంది :ఖర్గే

2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్, కాంగ్రెస్ నే

Read More

పునీత్ కు 'కర్ణాటకరత్న'... అవార్డును అందుకున్న అశ్విని

దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం కర్ణాటక రత్న అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసింది.  బెంగళూరులోని

Read More

మోర్బీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన మోడీ

గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నార

Read More

పీడీ యాక్ట్ : రాజాసింగ్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై  రాజాసింగ్ తరపు న్యాయవాది ఎల్ రవి

Read More

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం 

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్  ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే

Read More

ప్రధాని ఫొటో కోసమే ఆసుపత్రికి మరమ్మతులు : ప్రతిపక్షాలు

దాదాపు 141మంది మృత్యువాత పడిన భారీ వంతెన ఘటన దేశాన్ని కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారికి గుజరాత్ మోర్భీలోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్

Read More

టీఆర్ఎస్పై ఎన్నికల సంఘానికి తరుణ్ చుగ్ ఫిర్యాదు

ఢిల్లీ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు బీజేపీ నేతల ఫో

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సుప్రీంకు చేరింది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితు

Read More

బ్రిడ్జి ఘటనపై నవంబర్ 14న సుప్రీంలో విచారణ

గుజరాత్ మోర్భీ జిల్లాలోని మచ్చ నదిపై కూలిన కేబుల్ బ్రిడ్జి ఘటనపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచా

Read More