దేశం
ఢిల్లీలో కాలుష్యం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న పబ్లిక్
ఢిల్లీలో కాలుష్యం కొనసాగుతోంది. గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. నిర్మాణాలు, దుమ్ము, వ్యర్థాల కాల్చివేత వంట
Read Moreసుప్రీం ఆదేశాలతో ఎల్గార్ పరిషత్ కేసు నిందితుడు విడుదల
ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టైన గౌతం నవలఖా ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 2020 ఏప్రిల్ నుంచి ముంబైలోని తలోజా జైల్లో ఉన్న నవలఖాను స
Read More10 వేల కాయిన్స్ తో నామినేషన్ వేసిన కూలి
గుజరాత్ లోని గాంధీనగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహేంద్రభాయ్ పత్నీ నామినేషన్ వేశాడు. డిపాజిట్ కింద రెండు సంచుల్లో నింపిన 10 వేల రూపాయి క
Read Moreస్టీలు, ఐరన్ ఓర్పై ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గింపు
స్టీలు, ఐరన్ ఓర్పై ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గింపు ఎగుమతులు పెంచేందుకే.. న్యూఢిల్లీ: స్టీల్ ప్రొడక్ట్స్, ఐరన్ ఓర్పై ఎగుమతి డ్యూటీని కేంద్ర ప్ర
Read Moreమోడీని మూడోసారి ప్రధానిని చేద్దాం : అసోం సీఎం
న్యూఢిల్లీ: దేశంలో బలమైన నాయకుడు లేకుంటే ప్రతి సిటీలో అఫ్తాబ్ పుడతాడని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగ
Read Moreఅధికార భాషా కమిటీలో మార్పులు
పార్లమెంట్ వ్యవహారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు, హైకోర్టుల్లో కొన్ని ప్రత్యేక వ్యవహారాలకు సంబంధించి 1963, మే 10న అధికార భాషా చట్టం చేశారు.
Read Moreముంబైలో శ్రద్ధ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ రికార్డు
ఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను పోలీసులు వేగంగా పుర్తి చేస్తున్నారు. సోమవారం అఫ్తాబ్కు రోహిణిలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్ల
Read Moreతమిళ వారసత్వాన్ని కాపాడుకోవడం ఇండియన్ల బాధ్యత
వారణాసి: గంగా యమునల సంగమం మాదిరి కాశీ తమిళ సంగమం పవిత్రమైనదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాశీ, తమిళనాడు.. సంస్కృతి, నాగరికతకు కాలాతీత కేంద్రాల
Read Moreయూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్గా ఇండియాకు చోటివ్వాలె: ఫ్రాన్స్
యునైటెడ్ నేషన్స్: యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని ఫ్రాన్స్ మద్దతు పలికింది. గ్లోబల్ పవర్స్ గా ఎదుగుతున్న దేశాలతో స
Read More39 స్కూళ్లకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం
న్యూఢిల్లీ: దేశంలోని 39 స్కూళ్లకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్2021–22 అవార్డు లభించినట్లు కేంద్ర విద్యాశాఖ శనివారం ప్రకటించింది. అవార్డు కోసం
Read Moreదలైలామాకు గాంధీ మండేలా అవార్డు
ధర్మశాల: టిబెటన్ ఆధ్యాత్మిక గురు దలైలామాకు గాంధీ మండేలా అవార్డును హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అందజేశారు. శనివారం మెక్లిడ్ గంజ్లో గ
Read Moreప్రధాని మోడీ రోడ్ షో..కిక్కిరిసిన జనం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. వాపిలోని కట్టుదిట్టమైన భద్రత నడుమ రోడ్ షోలో పాల్గొన్నారు. మోడీ రోడ్
Read Moreకేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్ నియమితులయ్యారు. 1985 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ ను నియమ
Read More












