దేశం

రాజ్ సమాధియాలా గ్రామంలో ఎన్నికల ప్రచారానికి నో పర్మిషన్

గుజరాత్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మామూలుగా ఎన్నికలంటేనే ప్రచారాలు నిర్వహించడం, డబ్బు, మద్యం లాంటివి పంపిణీ చేయడం, ఓటర్లను ప్రలోభాలకు

Read More

ఈడీ విచారణకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఇవాళ ఈడీ ముందుకు హాజరయ్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను

Read More

మహారాష్ట్ర నాసిక్లో భూకంపం

మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. ఉదయం 4.04 గంటల సమయంలో నాసిక్ కు పశ్చిమంగా 89 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత .6గ

Read More

పార్లమెంట్ సమావేశాలను స్పీకరే డిసైడ్ చేస్తరు: మంత్రి కౌశల్ కిషోర్

కొత్త పార్లమెంట్ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నామని, రాబోయే శీతాకాల సమావేశాలు అక్కడే నిర్వహించాలా లేక ప్రస్తుత భవనంలో నిర్వహించాలా అనేది లోక్&zwnj

Read More

జైల్లో మంత్రికి రాజభోగాలు.. మరో వీడియో రిలీజ్

ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించిన మరొక వీడియో బయటికొచ్చింది. కొన్ని రోజుల క్రితం సత్యేంద్ర జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోన

Read More

శానిటరీ ప్యాడ్లలో డేంజర్ కెమికల్స్

న్యూఢిల్లీ: దేశంలో అమ్ముడవుతున్న ప్రముఖ శానిటరీ న్యాపి కిన్ లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని స్టడీలో తేలింది. ఇన్ ఆర్గానిక్ తో పాటు ఆర్గానిక్ శానిటరీ ప్

Read More

నార్త్ కొరియా మిసైల్ టెస్టులను ఖండించిన ఇండియా

న్యూయార్క్: ఉత్తర కొరియా చేపట్టిన ఇంటర్​కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని మన దేశం ఖండించింది. న్యూక్లియర్, మిసైల్ టెక్నాలజీ విస్తరించడంపై ఆందో

Read More

భక్తుల రద్దీ పెరగడంతో టైమింగ్స్ మార్చిన శబరిమల అధికారులు

పథనంతిట్ట: శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్​ టైమింగ్స్ మారాయి. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు.ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి

Read More

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై దాడులు పెరిగినయ్ :​ యూఎన్

యునైటెడ్​ నేషన్స్​ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ వెల్లడి పార్టనర్లు, కుటుంబ సభ్యులే హత్య చేస్తున్నరు.. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని కామెంట్ కలిసికట్

Read More

భారత్కు క్లీన్ ఎనర్జీ, బయో ఎనర్జీ, డిజిటల్ విప్లవం అవసరం:ముకేశ్ అంబానీ

భారత ఆర్థిక వ్యవస్థ అసాధారణ స్థాయిలో వృద్ధి సాధిస్తోందని రిలయన్స్  అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లు ఉన్న ఇండియన్ ఎకానమ

Read More

యువరాజ్ సింగ్‌కు గోవా టూరిజం శాఖ నోటీసులు

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా టూరిజం శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారుల నుంచి అనుమతి లేకుండానే మోర్జిమ్‌లోని తన విల

Read More

అసోం, మేఘాలయ సరిహద్దులో కాల్పులు.. ఆరుగురు మృతి

అసోం, మేఘాలయ సరిహద్దులో జరిగిన కాల్పుల ఘటనపై మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమ జైంతియా హిల్స్ లోని ముక్రోహ్ లో జరిగిన కాల్పుల్లో అస్సాం అటవీ అధిక

Read More

సోనాలి ఫోగట్ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు

బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గోవా కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్ సింగ

Read More