దేశం
జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్
భారత్ కు మరో ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమ
Read Moreసునందా పుష్కర్ మృతి కేసు : శశిథరూర్కు కోర్టు నోటీసులు
సునందా పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో శశిథరూర్కు ఊరట లభించిన దాదాపు 15 నెల
Read Moreకొండల్లో బైక్పై నారా బ్రాహ్మణి రైడింగ్
నారా బ్రాహ్మణి..తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి నట సింహం బాలకృష్ణ కూతురు, టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి.. తనలోని మరో కోణ
Read Moreపెళ్లి కూతురుకు స్టేజీ మీదే ముద్దుపెట్టిన పెళ్లి కొడుకు..! ఆ తర్వాత ఏం జరిగింది..?
బరేలీ : పెళ్లి వేదికపై వరుడు తనకు ముద్దుపెట్టాడని పెళ్లి క్యాన్సిల్ చేసింది ఓ వధువు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సంభాల్లో మంగళవారం రాత్రి జరిగింది.&
Read Moreసుప్రీంకోర్టులో మహిళా ధర్మాసనం.. చరిత్రలో మూడోసారి..
సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్
Read Moreమొదటిసారి ఓటు వేస్తున్న వారికి శుభాకాంక్షలు: మోడీ
గుజరాత్ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలి వస
Read Moreఅమిత్ అరోరా ఎవరో తెలియదు : ఎంపీ మాగుంట
లిక్కర్ స్కాం ఆరోపణలపై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదంతా నార్తిండియాలో వ
Read Moreమా కుటుంబంలో ఎటువంటి గందరగోళం లేదు : రివాబా జడేజా
తమ కుటుంబంలో వేర్వేరు సిద్ధాంతాలు ఉండడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా తెలిపారు. ఒకే కుటుంబంలో విభిన్న భావజాలం
Read Moreకాసేపట్లో సీబీఐ ముందుకు మంత్రి గంగుల కమలాకర్
మంత్రి గంగుల కమలాకర్ కాసేపట్లో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన..మరికాసేపట్లో సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. నకిలీ సీబీఐ అధి
Read Moreగుజరాత్లో కొనసాగుతున్న తొలి దశ పోలింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. తొలిదశలో 19
Read Moreఆప్ను గెలిపిస్తే మీకూ ఇస్తం: సీఎం భగవంత్ మాన్
పంజాబ్ లో ఫ్రీ కరెంట్ ఇస్తున్నం.. ఆప్ను గెలిపిస్తే మీకూ ఇస్తం అహ్మదాబాద్: పంజాబ్లో ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని గెలిపి
Read Moreగుజరాత్ లో ఇయ్యాల్నే ఫస్ట్ ఫేజ్ పోలింగ్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. మొత్తం 19 జిల్లాల్లో పోలింగ్ జరుగుతుందని, 788
Read Moreకాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎస్సీ, ఎస్టీ కాన్ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రాజ్ వినతి
న్యూఢిల్లీ, వెలుగు: కొత్త పార్లమెంట్ బిల్డింగ్కు అంబేద్కర్ పేరు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆలిండియా ఎస్స
Read More












