దేశం

గుజరాత్ లో ముగిసిన చివరిదశ ఎన్నికల ప్రచారం

గుజరాత్ లో చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం చేశాయి. ఈనెల 5న ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభ

Read More

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ రిమాండ్‌ను 4 రోజులు పొడిగించిన ఢిల్లీ కోర్టు

సింగర్ సిద్ధు మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు ఎన్ఐఏ రిమాండ్ గడువును ఢిల్లీ కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. ఢిల్లీ

Read More

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకత

గుజరాత్ : బీజేపీ నేతలు తనపై దాడికి ప్రయత్నించారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. సూరత్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అస

Read More

రిజర్వేషన్లను 76 శాతానికి పెంచిన ఛత్తీస్‌గఢ్‌

ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి

Read More

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీర్

బీహార్ లోని లంచం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాట్నాలో భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్న

Read More

ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్తో తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకి భారీగా పడిపోతుంది. పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వింటర్ స

Read More

తమిళనాడు ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం..హైకోర్టు ఉత్తర్వులు

తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడటానికి ఉపయోగపడుతుందని అ

Read More

జీరో డిగ్రీ సెల్సియస్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

వింటర్ సీజన్ కావడంతో దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాజస్థాన్ లో వింటర్ సీజన్ ప్రారంభమయ్యాక మొదటి సారి జీరో డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది

Read More

మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. మహూడియా నుంచి ఆయన ఇవాళ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో రాహుల్ తో పాటు కా

Read More

సిద్ధూ మూసేవాలా హత్య సూత్రధారి అరెస్టు

న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ శుభ్ దీప్  సింగ్  సిద్ధూ అలియాస్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక సూత్రధారి, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల

Read More

స్టూడెంట్లతో టాయిలెట్​ క్లీనింగ్ చేయించిన హెచ్ఎం

  స్టూడెంట్లతో టాయిలెట్​ క్లీనింగ్ హెచ్ఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు తమిళనాడులోని  ఈరోడ్​ జిల్లాలో ఘటన చెన్నై: స్క

Read More

నంబి నారాయణన్ కేసు : నలుగురికి ముందస్తు బెయిల్​పై మళ్లీ విచారించండి

న్యూఢిల్లీ: 1994 నాటి ఇస్రో మాజీ సైంటిస్ట్​ నంబి నారాయణన్​ గూఢచర్యం కేసులో మాజీ డీజీపీ సహా నలుగురికి ముందస్తు బెయిల్​ ఇస్తూ కేరళ హైకోర్టు జారీ చే

Read More

దేశంలోనే ధరణి పెద్ద స్కాం..దర్యాప్తు జరిపించండి : కాంగ్రెస్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్.. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర

Read More